• September 1, 2025
  • 27 views
యశోదమ్మ గారి మృతి బాధాకరం

మాజీ శాసనసభ్యులు నల్గొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్పీ ఏ పల్లి మండలం మల్లాపురం గ్రామం మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారి మాతృమూర్తి యశోదమ్మా గారి మృతిబాధాకరం అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర…

  • September 1, 2025
  • 26 views
జహీరాబాద్ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ఇబ్బందులను గురి చేస్తున్నారు

జనం న్యూస్ సెప్టెంబర్ 1 జహీరాబాద్ నుండి తాండూర్ రహదారి గుంతలతో నరకమంబయిస్తున్న ప్రయాణికులు బాగా రెడ్డి ఫ్లైఓవర్ నుండి ఉష్కా అడ్డ గాంధీనగర్ కాలనీ రాంనగర్ కాలనీ చిన్న హోతి డబల్ బెడ్రూమ్స్ షేకాపూర్ మల్చల్ మా సిద్ధాపూర్ తాండ…

  • September 1, 2025
  • 64 views
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు జరపాలి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్

పాపన్నపేట,సెప్టెంబర్01 (జనంన్యూస్): ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు జరపాలని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ న్నారు.సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం చెరువులు,కంటలు నిండుగా ఉన్నందునా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలను చెరువులు,కుంటలు వద్దకు తీసుకువెళ్లవద్దన్నారు.నిమజ్జనం చేసే సమయంలో…

  • September 1, 2025
  • 218 views
మార్కండేయ గణేష్ వద్ద అన్న ప్రసాద వితరణ

పాపన్నపేట,ఆగస్టు31 (జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్నపేట్ ని మార్కండేయ గణేష్ మండలి వద్ద ఆదివారం రోజు పది వసంతాలు పూజలు అందుకున్న గణనాథుని సేవలో పద్మశాలి కులస్థులు వళ్ళందేశి అంజలీ దేవి వారసులు ఉదయ్ కిరణ్ గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా…

  • September 1, 2025
  • 23 views
అకాల వర్షం కురిసి రైతులకు విపత్కర పరిస్థితి

జనం న్యూస్ సెప్టెంబర్ 2 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) అకాల వర్షం కురిసి విపత్కర పరిస్థితి ఏర్పడి రైతులు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు లేని ఘోష ఈసారి రైతులకు పంట నష్టాలతో…

  • September 1, 2025
  • 23 views
.రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు

జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా నిరసన తెలిపారు మండల కేంద్రంలోని చౌరస్తా బీజేపీ…

  • September 1, 2025
  • 23 views
నేటి నుండి సత్యనారాయణ స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు

జనం న్యూస్- సెప్టెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో మంగళవారం నుండి శుక్ర వారం వరకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు రాధాకృష్ణమాచార్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో…

  • September 1, 2025
  • 22 views
నందికొండలో పూజలు అందుకుంటున్న చిన్నారుల మట్టి గణపతి

జనం న్యూస్- సెప్టెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ రెండవ వార్డులో చిన్నారులు ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహం ఆకర్షణగా నిలిచింది. వార్డులోని చిన్నారులు జి రామ్మోహన్ ఆదిత్య, జి రఘువీర్,…

  • September 1, 2025
  • 25 views
గణపతి బ్రహ్మోత్సవాలు

ఆరవ రోజున అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న గణనాథుడు (జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి,కాసిపేట రవి) భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామం పంచాయతీలో వినాయక చవితి నవరాత్రుల గణనాధుని అలంకరణ,మొదటి రోజున హరిద్ర వర్ణం, రెండవ రోజున కుంకుమ వర్ణంలో,మూడవ రోజున పిత…

  • September 1, 2025
  • 29 views
సాయం చేసిన వారందరికీ ధన్యవాదములు..!

జనంన్యూస్. 01. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని పెద్ద వాల్గోట్ గ్రామంలో ఇటీవల కురసిన భారీ వర్షాల కారణంగా వాగు హనుమాన్ టెంపుల్ వరకు వరదలు పారి ఇండ్లలోకి నీరు చేరి ఎస్సీ కాలనీ మరియు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com