• February 25, 2025
  • 79 views
విద్యార్థులు కష్టపడి చదివిన చదువు వృధా కాదు

మత్తు పదార్థాలకు, మొబైల్ ఫోన్లు కు యువత దూరంగా ఉండాలి కోదాడ లోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి జనం న్యూస్ ఫిబ్రవరి 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) కోదాడలోని…

  • February 25, 2025
  • 36 views
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్.వెంకటేశ్ దోత్రే

జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి వాంకిడి మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సందర్శించారు. నిజామాబాద్ ,కరీంనగర్, అదిలాబాద్,…

  • February 25, 2025
  • 111 views
పెసర మరియు వరి క్షేత్రాలను సందర్శించిన వ్యవసాయ అధికారులు

అత్తే సుధాకర్, అరుణ్ కుమార్ జనం న్యూస్ (25 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలంలోని ఖాజీపల్లి మరియు అంకుసాపూర్ గ్రామాలలో మంగళవారం రోజున మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు అరుణ్ కుమార్ సుధాకర్ పెసరలోరసం…

  • February 25, 2025
  • 32 views
అట్టహాసంగా మునగాల విజ్ఞాన మహోత్సవం

విద్యార్థులు అన్వేషణ ద్వారా తమలోని సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు జనం న్యూస్ ఫిబ్రవరి 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా…

  • February 25, 2025
  • 49 views
ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికలు కు పటిష్ట బందోబస్తు…

బందోబస్తు కి 300 మంది పోలీసులు.. 163 బిఎన్ఎస్ఎస్ ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉన్నది.. ఓటరు కానీవారు పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతి లేదు.. పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి.. సూర్యాపేట…

  • February 25, 2025
  • 37 views
కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి జనం న్యూస్ 25 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో మార్చి 8న జరిగే జాతీయ అదాలత్ లో ఎక్కువ కేసుల పరిష్కారం…

  • February 25, 2025
  • 28 views
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 26 -2- 2025 బుధవారం ఉదయం 9 గంటల నుండి నరసరావుపేట రోడ్డులోని గంగమ్మ తల్లి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అసోసియేషన్ నాయకులు…

  • February 25, 2025
  • 28 views
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకుభరోసాఏది..!

జనంన్యూస్. 25. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికల్లో భాగంగా కంఠేశ్వర్ లోని మార్కండేయ పద్మశాలి సంఘం భావనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ.పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

  • February 25, 2025
  • 31 views
హోదా గౌరవముంటేనే శాసనసభకు వస్తాననడం జగన్ అసమర్థత ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సభా నియమాలకు విరుద్ధంగా అరుపులు, కేకలు, వెర్రిమొర్రి వేషాలతో ప్రతిపక్ష హోదా సాధించాలనుకోవడం జగన్ కుటిల మనస్తత్వానికి నిదర్శనం: పుల్లారావు గతంలో టీడీపీసభ్యుల్ని సభనుంచి గెంటేసి, వైసీపీమూక…

  • February 25, 2025
  • 37 views
నందలూరు MPDO తో జనసేన నాయకులు భేటి

జనం న్యూస్ రిపోర్టర్,(కిరణ్) నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం MPDO కార్యలయంలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ అదేశాల ప్రకారం నందలూరు మండల జనసేన నాయకులు MPDO రాధ కృష్ణన్ తో మర్యాద పూర్వకంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com