అమాయకులపై దాడి మాత్రమే కాదు.. కశ్మీర్పై జరిగిన దాడి: పహల్గాం ఘటన పై “వైసీపీ నేత”ఇంటలెక్చువల్ అధికార ప్రతినిధి “బిక్కా రామాంజనేయరెడ్డి”.
జనం-న్యూస్, ఏప్రిల్ 24,(ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ భండా రామ్): జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దారుణ మారణకాండను వైసీపీ నేత, ఇంటలెక్చువల్ అధికార ప్రతినిధి బిక్కా రామాంజనేయరెడ్డి ఖండించారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైందని, మాటలు రావడం…
పది రోజుల పాటు ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్యలో ఇంటర్నషిప్ కార్యక్రమం
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ఏప్రిల్ 24:Z . P. H. S పెదబొండపల్లి హైస్కలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సమగ్రశిక్ష ఆధ్వర్యంలో భాగంగా 10రోజుల పాటు ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్యలో ఇంటర్నషిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇంటర్నషిప్ పూర్తి…
ఆపదలో ఉన్న అంజలి కి సహాయం చేసిన..శిరీష ఆకినపల్లి
జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) హుజురాబాద్ మండల్ చెల్పూర్ గ్రామం అయినటువంటి, ప్రముఖ కబడ్డీ ప్లేయర్ అంజలి ఇటీవల జరిగిన సీఎం కప్ ఫైనల్ వరకి వెళ్లి హైదరాబాదులో జరిగిన ఫైనాల్…
ఇంటర్మీడియట్ లో తెలుగు తప్పక ఉండాలి
జనం న్యూస్:24 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి : వై. రమేష్:ఇంటర్మీడియట్ లో తెలుగు భాష స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మానుకోవాలని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐతా చంద్రయ్య అన్నారు. గురువారం సాయంత్రం సిద్దిపేట…
విశేష ప్రతిభను చూపిన సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థినులు
జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా ,ఏప్రిల్ 23: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రీ మెట్రిక్ బాలికల వసతిగృహం, పార్వతీపురంలో చదువుతున్న విద్యార్థినులు పదవ తరగతి ఫలితాలలో విశేష ప్రతిభ చూపారు. మొత్తం 22 మంది విద్యార్థుల్లో ఐదుగురు…
ఈనెల 26న సప్తశతి పుస్తకావిష్కరణ
జనం న్యూస్ :24 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్; ఈనెల 26 శనివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో భూంపల్లికి చెందిన కవి వంగరి వెంకటేశం రచించిన సప్తశతి మణిపూసలు పుస్తకావిష్కరణ కలదని…
నూతన బాధ్యతలు స్వీకరించిన జిల్లా జడ్జి ఎస్ శివ కుమార్ కి ఘన సన్మానం
అదనపు కోర్ట్ ఏర్పాటు కోసం జిల్లా జడ్జి వినతి పత్రం.. హుజురాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) నూతన బాధ్యతలు స్వీకరించిన జిల్లా జడ్జి…
ఇరుకు రోడ్డుపై ఇబ్బందులు ఎన్నో..!
జనంన్యూస్. 24 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి భీమారం మండల కేంద్రంలోని ఆరేపల్లి ఎక్స్ రోడ్ నుండి మద్యం షాపు వరకు రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ పొదలు. చెట్లు . చెరువు చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంటాయి. మరియు…
నేడు భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు
జనం న్యూస్ ఏప్రిల్ 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం పై నేడు మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మునగాల మండల తహశీల్దార్…
అమాయకుల పై ఉగ్ర దాడి అమానుషం
మృతులకు అశ్రు నివాళులు పోలాడి రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) పహిల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు వదిలిన 25 మంది అమాయక హిందువులకు అశ్రు నయనాలతో నివాళులు అర్పిస్తూ బాధిత…