గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బందు పథకం దళితులకు బెశరత్ గా ఇవ్వాలి
కంగ్టి లో దళిత బందు పథకానికి అందించాలని దళితుల నిరసన ర్యాలీ దళితులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జనం న్యూస్,ఫిబ్రవరి 24,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో కంగ్టి మండలానికి చెందిన వివిధ గ్రామాల దళితబంధు లబ్ధిదారులు కంగ్టి మండల…
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం…
వచ్చిన నీరు వచ్చినట్లు కేసి కెనాల్ కు విడుదల.. జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా తుమ్మిళ్ల ఎత్తిపోతల పంపకు అందని నీరు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద పంటలు ఎండుతుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు.డిస్ట్రిబ్యూటర్ 23 కు చేరుకొని ఆర్డీఎస్ నీటి వాటా.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సబ్ టైటిల్:- 30 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు జనం న్యూస్ 24 ఫిబ్రవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెంబర్-1 లో 1994-95 సంవత్సరం పదవ తరగతి…
సీఎం సిద్దుల గుట్ట సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమైనాయి..!
జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూర్ నగరం.ఉమ్మడి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల్లో భాగంగా చంద్రశేఖర్ కాలనీలోని రీజినల్ లైబ్రరీలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా…
నేడు మునగాల లో విజ్ఞానోత్సవం
నేషనల్ సైన్స్ డే వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంఈఓ వెంకటేశ్వర్లు, గోళ్లమూడి రమేష్ బాబు జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా “మునగాల లో విజ్ఞానోత్సవం” నిర్వహిస్తున్నట్లు…
ఆర్థిక సహాయం అందించిన రాపోల్ గ్రామ ఎస్సీ కాలనీవాసులు
జనం న్యూస్ 24 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో ఎస్సీ కాలనీలో గండు మోహన్ దాస్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి అంత్యక్రియల కొరకై గ్రామంలో ఉన్న…
జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..!
జనం న్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్. నేడు జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ గెలుపు కోసం బిజెపి బిఆర్ఎస్ కుట్రన్ చేస్తున్నదని మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్సీని కూడా నిలబెట్టలేని టిఆర్ఎస్ పార్టీ…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలుపు కోసం కూటమి నాయకులు విస్తృత ప్రచారం
జనం న్యూస్ ఫిబ్రవరి 24: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రఘు వర్మ గెలుపు కోసం కూటమి నాయుకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాటిపల్లి మోడల్ స్కూల్ కి, కేజీబీవీ స్కూల్ కి అదే విదంగా నాగులాపల్లి…
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి డిఈ రహీంకు విన్నత పత్రం అందజేత
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట…