• April 22, 2025
  • 29 views
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ శర్మ సత్కరించిన బిజెపి నానాజీ

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి : కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు స్వగృహానికి విచ్చేసారు. ఈ సందర్భంగా…

  • April 22, 2025
  • 29 views
శంకర్ భవన్ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి..!

జనంన్యూస్. 22. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. కోటగల్లి శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కేంద్రప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్య మరియు…

  • April 22, 2025
  • 38 views
లెనిన్ జీవిత స్ఫూర్తితోపోరాడుదాం..!

జనంన్యూస్. 22. నిజామాబాదు. ప్రతినిధి. లెనిన్ జీవిత స్ఫూర్తితో, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆవిర్భావ స్ఫూర్తితో భారత దేశ విప్లవం కోసం పోరాడుదాం అని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కారల్ మార్క్స్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గడ్కోలు…

  • April 22, 2025
  • 33 views
విద్యలో సమతుల్యత కోసం వినతిపత్రం

ఫీజుల నియంత్రణపై యూఎస్ఎఫ్ఐ వినయం జనం న్యూస్ :22 ఎప్రిల్ మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి చంద్లాపురం మధు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.…

  • April 22, 2025
  • 60 views
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టివేత

జమ్మికుంట తాసిల్దార్ రమేష్ బాబు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లో విలాసాగర్ గ్రామంలో సోమవారం పరిసర ప్రాంతంలో ఉన్న మానేరు వాగు నుండి అక్రమ…

  • April 22, 2025
  • 31 views
బస్వాపూర్ లో ఇంటిపై పడ్డ పిడుగు

జనం న్యూస్, ఏప్రిల్ 22 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ కుమార్ ) సిద్దిపేట జిల్లా, ములుగు మండలం బస్వాపూర్లో ఈదురు గాలులతో కురిసిన వర్షంలో రామాంజనేయులు ఇల్లు పై పిడుగు పడటం జరిగిందని గ్రామస్తులు మీడియాకు తెలపటం…

  • April 21, 2025
  • 46 views
వ్యవసాయ సామాజిక కార్యకర్త గోపయ్య కు గౌరవ డాక్టరేట్

జనం న్యూస్ ఏప్రిల్ 21 నడిగూడెంకు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య కి సోమవారం హైదరాబాద్ కు చెందిన ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సీటీ కల్చరల్ సెంటర్ కళాభారతి లో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్…

  • April 21, 2025
  • 32 views
వ్యవసాయ సామాజిక కార్యకర్త గోపయ్య కు గౌరవ డాక్టరేట్

జనం న్యూస్ ఏప్రిల్ 21 నడిగూడెంకు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య కి సోమవారం హైదరాబాద్ కు చెందిన ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సీటీ కల్చరల్ సెంటర్ కళాభారతి లో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్…

  • April 21, 2025
  • 34 views
అకాల వర్షానికి తడిసిన ధాన్యం. రైతన్న కళ్ళల్లో మిగిలిన కన్నీరు

.జనం న్యూస్. ఏప్రిల్ 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) రైతన్నకు వాన గుబులు పట్టుకుంది. రాత్రనక పగలనక చెమటోర్చి కష్టపడి పండించిన ధాన్యం కళ్ళముందే వర్షానికి కొట్టుకుపోవడంతో చలించిపోయి కంటతడి పెడుతున్న రైతన్నలు. సోమవారంనాడు అకస్మాత్తుగా…

  • April 21, 2025
  • 40 views
మాట ఇచ్చిన ప్రణవ్ బాబు

వడగాల్పులకు పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో కుప్పకూలిన రేకుల షెడ్డు. గుండేటి సరిత కుటుంబానికి అండగా ఉంటానన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి ఇస్తానని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com