భూ భారతి చట్టం పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు భూ భారతి అవగాహన కార్యక్రమాల నిర్వహణ భూ భారతి అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి భూ భారతి చట్టం అమలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్,…
భూ భారతి చట్టం పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు భూ భారతి అవగాహన కార్యక్రమాల నిర్వహణ* భూ భారతి అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి* భూ భారతి చట్టం అమలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్,…
జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పై డీసీఎం వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుర్గా కాలనీకి చెందిన పురం శెట్టి తిరుపతి(40) అనే వ్యక్తి ని డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష…
పరిపాటిని పరామర్శించిన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. సీనియర్ రాజకీయ నాయకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె ఇటీవల అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం…
అభిరుద్ది పనులకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రం లోని ఎస్ కె నగర్ లో ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఆదేశాల తో సుమారు ఐదు లక్షల వ్యయం తో…
మహిళలకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశం
జనం న్యూస్, ఏప్రిల్ 16, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి మండలం కి ఒక ట్రైనింగ్ సెంటర్ చొప్పున మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరము ప్రశంసా…
నిత్యవసర వస్తువుల పంపిణీ
నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం- కోట రవీందర్ రెడ్డి జనం న్యూస్,ఏప్రిల్ 16,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు ఐన్టియుసి అర్జీ త్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి గారి జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్వచర్ల గ్రామంలో…
జై భీమ్… జై జై భీమ్
జనం న్యూస్,15ఎప్రిల్2025. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటే ఏలియా. ఒక లాయరు నలభై ఆరు మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్గా వాదిస్తున్నారు. లాయర్ అసిస్టెంట్ చిన్న చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసుకుని…లాయర్…
మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అదనపు కలెక్టర్ డి.వేణు
డ్రగ్స్ నష్టాల పై విస్తృత ప్రచారం కల్పించాలి మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన అదనపు కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 16,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్…
మున్సిపల్ కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ ఆయాజ్ నిన్న అంబేద్కర్ జయంతి వేడుకలను, తూతూ మంత్రంగా నిర్వహించరని, అరగంటలో ముగించడం, ఏంటి అని అక్కడికి బిజెపి పార్టీ నాయకులు…