• April 21, 2025
  • 26 views
రైతుల సమస్యలను పరిష్కరించేందుకే (భూ.భారతి)డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్

జనం న్యూస్. ఏప్రిల్ 20. మెదక్ జిల్లా. కౌడిపల్లి. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి – 2025 నూతన రెవెన్యూ చట్టంపై ఆదివారం నాడు…

  • April 21, 2025
  • 24 views
మా దేవుడు నువ్వేనయ్యా

నర్సింగాపూర్ గ్రామ ప్రజలు జనం న్యూస్ 21ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీలోని ఆదివారం రోజున ఊరు చెరువు మత్తల అభివృద్ధి పనుల కోసం 33 లక్షల నిధులను చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే…

  • April 21, 2025
  • 29 views
పట్టణంలో ఆర్ఓబి బ్రిడ్జ్ కట్టడమే ఈ ప్రమాదాలకు కారణమా

ప్రమాదాలకు రాంగ్ రూట్ కారణమా.. వాహనదారులకు అవగాహన లోపమా.. ఒకే రోజు 2 ప్రమాదాలు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 21 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట నుండి వావిలాల కు మరియు హుజురాబాద్ కి వెళ్ళు…

  • April 21, 2025
  • 27 views
పట్టణంలో ఆర్ఓబి బ్రిడ్జ్ కట్టడమే ఈ ప్రమాదాలకు కారణమా

ప్రమాదాలకు రాంగ్ రూట్ కారణమా.. వాహనదారులకు అవగాహన లోపమా.. ఒకే రోజు 2 ప్రమాదాలు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 21 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట నుండి వావిలాల కు మరియు హుజురాబాద్ కి వెళ్ళు…

  • April 21, 2025
  • 36 views
హత్నూర. మండలంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

జనం న్యూస్. ఏప్రిల్ 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండల పరిధిలోని కాసాల, కొన్యాల, రెడ్డి ఖానాపూర్, రెడ్డిపాలెం,హత్నూర, దౌల్తాబాద్, తదితర గ్రామాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాసాల గురువులు…

  • April 21, 2025
  • 35 views
వడగాలుల వల్ల ఇంటి కప్పు రేకులు కూలిపోయిన షెడ్డు

ఇ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి.. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. .నిరుపేద కుటుంబానికి చెందిన గుండేటి సరిత.. పెద్ద పాపయ్య పల్లి.. జనం న్యూస్ // ఏప్రిల్ //21 // కుమార్ యాదవ్…

  • April 20, 2025
  • 47 views
భీమనపల్లి గ్రామంలో రాజమ్మ తల్లి అమ్మవారికి సారి

జనం న్యూస్ ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రాజమ్మ తల్లి తీర్థం సందర్భంగా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో రాజమ్మ తల్లి అమ్మవారికి చీర సారే సమర్పించడం జరిగింది…

  • April 20, 2025
  • 45 views
శ్రీ సరస్వతీ శిశు మందిర్ జమ్మికుంటల 10 వ తరగతీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

పాఠశాల అభివృద్ధికి పాటుపడదాం… మా ఆచార్యుల సేవలు మరువలేనివి… జనం న్యూస్ // ఏప్రిల్ // 20 // కుమార్ యాదవ్// జమ్మికుంట) జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1999 – 2000 విద్యా సంవత్సరంలో 10వ…

  • April 20, 2025
  • 71 views
పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి

జనం న్యూస్ ఏప్రిల్ 20 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన మండల తాహశీల్దార్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్రv కార్యక్రమాన్ని. శనివారం నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి…

  • April 20, 2025
  • 33 views
కంకటాలరామం ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్య సంఘ

జనం న్యూస్ ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన కార్యవర్గ సమావేశంలో ఇటీవల రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమింపబడిన కంకటాల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com