• February 23, 2025
  • 42 views
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….

బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో మిషన్…

  • February 23, 2025
  • 83 views
ఎల్లారంలో హెల్త్ క్యాంప్…

వారం రోజుల నుండి వైరల్ ఫీవర్… బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం… బిచ్కుంద మండలం ఎల్లారం గ్రామంలో గత వారం రోజుల నుండి వైరల్, ఫీవర్…

  • February 23, 2025
  • 36 views
స్పందన స్వచ్ఛంద అనాధ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు

జనం న్యూస్ // ఫిబ్రవరి // 23//జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కేశవాపురం గ్రామానికి చెందిన పుల్ల రవి -మౌనిక దంపతుల మార్కస్ నివాన్ ,రూఫస్ నివాన్ ఇద్దరి కుమారుల పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని స్పందన…

  • February 23, 2025
  • 54 views
మలబార్ గోల్డ్ మరియు డైమండ్ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శనలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ కూకట్‌పల్లి షోరూంలో ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువలరీ ఆభరణాల ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్…

  • February 23, 2025
  • 43 views
యూత్ డిక్లరేషన్ హామీల అమలు ఎక్కడ ..!

జనంన్యూస్. 23. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూర్ నగరం ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల సందర్బంగా నగరంలో ఓల్డ్ కలెక్టర్ మైదానం మరియు అమరవీరుల పార్క్ లో బిజెపి బలపరిచిన అభ్యర్థుల తరుపున అర్బన్…

  • February 23, 2025
  • 39 views
బి వి ఆర్ ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ రోజుకు చేరుకున్న ఈ బాహా సే ఇండియా. ఈ కార్ రేస్ పోటీలు

జనం న్యూస్. ఫిబ్రవరి 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మూడవ రోజుకు చేరుకున్న బాహ సే ఇండియా ఈ కార్ రేస్…

  • February 23, 2025
  • 38 views
మహిళల హక్కుల కోసం పోరాడుతాం ఏపీ బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిపేన శశి భార్గవి

జనం న్యూస్ 23 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ బిసి లో హక్కుల సాధనకు మార్చి 12,13 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ బిసి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిపేన శశి భార్గవి, ఉత్తరాంధ్ర…

  • February 23, 2025
  • 39 views
మీ సామర్ధ్యం అపరిమితం దాన్ని డ్రగ్స్ కోసం వృధా చేసుకోవద్దు…

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 23 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మాదక ద్రవ్యాల నియంత్రణకు, ప్రజలను మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు విజయనగరం జిల్లా పోలీసుశాఖ అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు…

  • February 23, 2025
  • 42 views
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆత్రం శేషు ను పరామర్శించిన ఆత్రం సుగుణక్క

జనం న్యూస్ 23.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. కొమురంభీమ్ జిల్లా లింగాపూర్ మండలం గుంనూర్ గ్రామానికి చెందిన ఆత్రం శేషు శుక్రవారం రాత్రి హస్నాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం…

  • February 23, 2025
  • 37 views
భూకుంభకోణాలపై నివేదికలను బహిర్గతం చేయాలి: బొత్స

జనం న్యూస్ 23 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బొత్స సత్యనారాయణ అన్నారు. బురదజల్లడం కాదు, ఆరోపణలు నిరూపించాలన్నారు. అటు జెడ్‌ కేటగిరీలో ఉన్న జగన్‌…

Social Media Auto Publish Powered By : XYZScripts.com