వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన బండి రమేష్
జనం న్యూస్ జూన్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులైన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం…
ఆపదలో ఆదుకున్న ఆపన్నహస్తం
జనం న్యూస్ జాన్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నెల్లూరు జిల్లా కాగుటూరు గ్రామానికి చెందిన భార్య భర్తలు అయిన మణి,సరోజ తమ ఇద్దరు చిన్న పిల్లలను లను జనగామ జిల్లాకు చెందిన బొగ్గు బట్టి వ్యాపారి బొగ్గు బట్టి…
అమాయక ఆదివాసీలపై యుద్ధం ప్రకటించిన మోడీ, షా
రాజ్యాగాన్ని ఉల్లంగిస్తున్న కేంద్రం చర్యలని ఎండగట్టాలి ‘ఆపరేషన్ కగార్’ముమ్మాటికీ రాజ్యంగ ఉల్లంగనే హత్యాకాండను నిలిపివేసి తక్షణమే శాంతి చర్చలు జరపాలి వామపక్ష, విపక్షాల సదస్సులో నేతలు జనం న్యూస్ 11 జూన్( కొత్తగూడెం నియోజకవర్గం) మధ్యభారతంలోని అమాయక ఆదివాసీ గిరిజనులపై ప్రధాని…
బీరు పూర్ మండలం లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సు
భూ భారతి చట్టం 2025,భూ సమస్యల పరిష్కారం కోరకై గ్రామ గ్రామన రెవెన్యూ సదస్సులు. ఎమ్మార్వో సుజాత జనం న్యూస్,జున్ 11 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల పరిధిలోని కండ్లపెల్లి కమ్మనూర్ గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న…
భూ భారతీయ రెవెన్యూ సదస్సులను తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్….
మద్నూర్ జూన్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం హ0డే కేలూర్ గ్రామపంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సులను తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గారు వారి వెంట తాసిల్దార్ ఎండి ముజీబ్…
జూన్ 12 న యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
జనం న్యూస్ ;11 జూన్ బుధవారం ;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్; ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో పాటు వారి తల్లితండ్రులను సన్మానించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సిద్దిపేట జిల్లా యాదవులు .ఈనెల 12 గురువారం రోజున…
ఆపరేషన్ కాగార్ ను వెంటనే ఆపాలి
పల్లె పొంగు విజయ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్ 10జూన్ ( తెలంగాణ పత్రిక) కొత్తగూడెం పట్టణంలోని బీసీ భవనం నందు ఉదయం 11 గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీక్ష…
ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్ 11,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలోఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని భూమి పూజ చేసి సంప్రదాయంగా కాడెడ్లతో నాగలి పట్టి పొలం దున్నారు. రైతులకు…
నూతన గోశాల ను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ జూన్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు నూతనంగా నిర్మించిన గోశాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గోవు…
టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ను సన్మానించిన మంత్రి సీతక్క
జనం న్యూస్ 10జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క మంగళవారం రాత్రి హైదరాబాద్…