దశదినకర్మకు ఆర్థిక సాయం
జనం న్యూస్ 18 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలకేంద్రo లోని కుమ్మరి వాడకు చెందిన గొల్లపల్లి మహేష్ తండ్రి నారాయణ (28) అనారోగ్యంతో మరణించడం జరిగింది.మృతికి సంతాపం తెలుపుతూ జర్నలిస్టుగా జనం మధ్యన తిరుగుతూ అన్యాయాన్ని…
నూతన వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి….
జుక్కల్ ఏప్రిల్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద తాడ్గుర్ గ్రామ అధ్యక్షులు కొండవర్ రాజు పిల్లల నూతన వస్త్రధారణ కార్యక్రమంలో జుక్కల్ మండల మాజీ జడ్పీటీసీ దాదా రావు పటేల్, అంతాపూర్ శంకర్…
కల్వల రాజేషము ను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్
జనం న్యూస్,ఏప్రిల్ 19,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కలవల రాజేశం ఇటీవల అనారోగ్యానికి గురై కరీంనగర్ హాస్పిటల్కు వెళ్ళినారు.తనను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ పరామర్శించారు. తన ఆరోగ్యం పరిస్థితి నీ కుమారుడు…
అంగరంగ వైభవంగా బారడి పోచమ్మ పండుగ….. మద్నూర్
ఏప్రిల్ 18 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు బారడి పోచమ్మ వార్షికోత్సవ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. బారడి పోచమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామంలోని ప్రజలంతా ఇంటింటా నైవేద్యాలు బోనాలు సమర్పించారు. బారడి…
సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…
బిచ్కుంద ఏప్రిల్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ 13వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .10 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్…
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు – ఎస్పీ నరసింహ
జనం న్యూస్ ఏప్రిల్ 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి,నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలి, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా…
పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను శాలువతో సత్కరించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
జనం న్యూస్ // ఏప్రిల్ // 18 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్…
సబ్ డివిజన్ పరిధిలో బ్లాక్ స్పాట్ ప్రదేశాలు గుర్తింపు..రివ్యూ మీటింగ్లో ఏసిపి శ్రీనివాస్ జి..
డి బి ఎల్ వారు రోడ్డు నిర్మాణంలో జాగ్రత్తలు వహించాలి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 18 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి ఆదేశించారు.…
పోలీస్ అధికారులను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు
జనం న్యూస్ // ఏప్రిల్ // 18 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. అపర భద్రాద్రిగా పేరుపొందిన ఇల్లంతకుంట లోని శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను…
నడిగూడెంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
జనం న్యూస్ ఏప్రిల్ 18(నడిగూడెం) మోదీ ప్రభుత్వం అధికార బలంతో కాంగ్రెస్ అగ్ర నాయకులను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తుందని యూత్ కాంగ్రెస్ నడిగూడెం మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో నేషనల్…