గణపతికి” గ్రంధి” వారి గరిక పూజలు..
జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసియున్న వరసిద్ధి వినాయకునికి మండప బ్రహ్మ పెద్దింటి వ్యాసమూర్తి శర్మ (తంబి ) బ్రహ్మత్వంలో ప్రముఖ వ్యాపారస్తులు” గ్రంధి “వారి కుటుంబ సభ్యులచే విశేషమైన అభిషేకాలు, సహస్ర గరిక,…
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చెయ్యరు లో రక్తదాన శిబిరం
జనం న్యూస్ సెప్టెంబర్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం , కాట్రేని కోన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన చెయ్యేరు జనసైనికులు, పండుగ వాతావరణంల సాగిన రక్తదాన శిబిరం,…
కళ్ళల్లో కారం చల్లి.. గొంతుకు విద్యుత్ వైరు బిగించి.. భర్తను చంపిన భార్య.
కుమార్ మృతదేహం పక్కన భార్య రేణుక. జనం న్యూస్ 01 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం కేసారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు…
గణ నాథుణ్ణి దర్శించుకున్న మాజీ వార్డ్ మెంబర్ మాలశ్రీనివాస్.
జనం న్యూస్ 01 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్: ఎన్కేపల్లి గ్రామంలోని 7 వ వార్డులోని గణ నాథుణ్ణి దర్శించుకున్న మాజీ వార్డ్ మెంబర్ మాలశ్రీనివాస్. ప్రతెక పూజాలు నిర్వహించారు. ఈ సందర్బంగ అయన మాట్లాడుతు.. సుఖసంతోషాలతో,అందరు కలిసిమెలసి ఉండాలని ఆకాంక్షించరు.…
నిర్మాణాన్ని తొలగించినా నోటీసులతో అధికారుల వేధింపులు
దౌల్తాబాద్ గ్రామపంచాయతీ అధికారుల నిర్వాహకం ఇబ్బంది పడుతున్న బాధితులు జనం న్యూస్.ఆగస్టు31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నిర్మాణం పూర్తిగా కూల్చేసిన అధికారుల వేధింపులు మాత్రం ఆగడం లేదు.కోర్టు కేసులో ఉన్నప్పటికీ ఓ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అధికారులు మళ్లీ మళ్లీ నోటీసులు…
గంగమ్మ చెంతకు గణనాథుడు
జనం న్యూస్ 01 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు. వికారాబాద్ జిల్లా పూడూర్ పరిధిలోని గట్టుపల్లిలో ప్రతిష్టించిన వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆదివారం ఐదు రోజులు కావడంతో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. గణేష్…
గణేష్ సెంటర్ గణపతికి ఘనంగా పూజలు..
జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసి యున్న గణపతికి విద్యార్థినీ విద్యార్థులచే ప్రముఖ పురోహితులు పెద్దింటి వ్యాస మూర్తి శర్మ (తంబి ) ఆధ్వర్యంలో విశేషమైన పూజలు నిర్వహించారు.. ముందుగా గ్రంధి…
వరద నీటితో రవాణా సమస్యలు – వాహనదారుల ఆవేదన
(జనం న్యూస్ 01సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల నర్సింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రోడ్డు రోడ్డాము ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి, ఊర చెరువు వరద నీరు రహదారిపై చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది…
కళావిహీనంగా ఆనందగజపతి కళాక్షేత్రం: భీశెట్టి
జనం న్యూస్ 01 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో కళాకారులకు, కళాభిమానులను అత్యంత ఇష్టస్టాన ఆనంద గజపతి కళాక్షేత్రం కళావిహీనంగా ఉందని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా…
వినాయక చవితి సందర్భంగా అన్నదాన మహోత్సవం
జనం న్యూస్ 01 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శివాజీ సేన జి.టి.పేట బాయ్స్ ఆధ్వర్యంలో జి.టి.పేట గ్రామం కొత్త వీధిలో శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి పండుగ సందర్భంగా ఆదివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం…