• June 5, 2025
  • 35 views
నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవముంలో పాల్గొన్నా బీ ఆర్ ఎస్ నాయకులు

జనం న్యూస్ జూన్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఆట్ల తిరుపతి దంపతుల కుమార్తె కు నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవముంలో మండలం లోని…

  • June 5, 2025
  • 36 views
పర్యావరణం మన తల్లి లాంటిది – సక్కగ కాపాడుకోవాలె

జనం న్యూస్ :5 జూన్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ఎన్ సి సి యూనిట్ ఆధ్వర్యములో 9 తెలంగాణ ఎన్ సి సి బెటాలియన్ఆదేశాల మేరకు నిర్వహించిన పర్యావరణ దినోత్సవ ప్రోగ్రామ్…

  • June 5, 2025
  • 45 views
కొనసాగుతున్న భూభారతి సదస్సులు

మద్నూర్ జూన్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కొడిచిరా గ్రామంలో నాయబ్ తాసిల్దార్ రవికుమార్ భూభారతి సదస్సులో పాల్గొన్నారు అవల్గావ్ గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ…

  • June 5, 2025
  • 35 views
ఎమ్మెల్యే సహకారంతోఆవసోమవారం జంక్షన్లో రిక్వెస్ట్ బస్ స్టాప్

జనం న్యూస్, జూన్ 05, అచ్యుతాపురం: యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహకారంతో అచ్యుతాపురం మండలం ఆవ సోమవారం జంక్షన్లో ఏపీఎస్ఆర్టీసీ వారు రిక్వెస్ట్ బస్ స్టాప్ మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నుండి యలమంచిలి నుండి గాజువాక…

  • June 5, 2025
  • 34 views
వాహనాల వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం

జనం న్యూస్ జూన్(6) తుంగతుర్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులో సీల్ చేయబడిన 20 వాహనాలను సూర్యాపేట జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్ లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో వేలంపాట నిర్వహించగా 18 వాహనాలకు రెండు లక్షల 90…

  • June 5, 2025
  • 27 views
ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు గ్రామ సర్పంచ్ రాము ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం-2025 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నందలూరు,…

  • June 5, 2025
  • 34 views
కనుమరుగు అవుతున్న కరుకొండ గుట్ట, అనుమతులు లేకుండా విచ్చల విడిగా తొలకాలు

పట్టించుకోని మైనింగ్ , రివెన్వు ,అధికారులు.. జనం న్యూస్ 05జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ( తుడుందెబ్బ ) జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వర రావు మాట్లాడుతూ…

  • June 5, 2025
  • 29 views
రాజుల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ….

బిచ్కుంద జూన్ 5 జనం న్యూస్ ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఆనందం. ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారంగత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జుక్కల్ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదుప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ…

  • June 5, 2025
  • 36 views
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన చిట్టిబాబు

జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతిఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్కను నాటీ దానిని పరిరక్షించాలని బీజేపీ , నేషనల్ పార్టీ ఆదేశాల వరకు…

  • June 5, 2025
  • 258 views
భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ద్వేయం.ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్

జనం న్యూస్ 06జూన్ పెగడపల్లి ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నభూభారతి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు లింగాపూర్ లో నిర్వహిస్తున్న భూభారతి కార్యక్రమంలో ఏఎంసీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com