• February 21, 2025
  • 67 views
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో సంపన్నులతో పోటీ పడుతున్న బక్క జడ్సన్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి .

ముఖ చిత్రకారుడు ప్రభు. జనం న్యూస్ //ఫిబ్రవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్, అదిలాబాద్, నిజాంబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోభాగంగా బక్క జడ్సన్ శుక్రవారం జమ్మికుంట చెందిన ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు ) మద్దతు కోసం…

  • February 21, 2025
  • 42 views
CPIML మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శిగా పాలెం సుక్కయ్య ఎన్నిక

*CPIML మాస్ లైన్ ఉద్యమ అభివృద్ధికి కార్యకర్తలు అందరూ పట్టుదలతో కృషి చేయాలి .CPIML పార్టీ రాష్ట్ర నాయకులు K. రంగారెడ్డి పిబ్రవరి 22 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల CPIML పార్టీ ముఖ్యమైన సభ్యులతో…

  • February 21, 2025
  • 36 views
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలి

పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 21. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలి….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అనర్హులకు దిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు ఇందిరమ్మ…

  • February 21, 2025
  • 41 views
శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం

జనం న్యూస్ ఫిబ్రవరి 21 కాట్రేనికోన, (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని మగసాని తిప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సమావేశం జరిగింది.…

  • February 21, 2025
  • 42 views
మార్చి 8వ నిర్వహించే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో చేపట్టిన కేసుల పరిష్కారంతో కక్షిదారులకు అదనపు లాభాల కలుగుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎంవి రమేష్ అన్నారు. మార్చి…

  • February 21, 2025
  • 47 views
సుమా ప్రవేట్ పాఠశాలలో అరకొర సవకార్యలు

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జర్పించాలి ఎస్ యఫ్ ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు కొరుస వంశీ పిబ్రవరి 22: జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగుర్ వెంకటాపురం మండలం లో భారత విద్యార్థి…

  • February 21, 2025
  • 41 views
ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిజమే మార్గము.

జనం న్యూస్ పిబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్. కమ్యూనిస్టు ప్రణాళిక అమలు రోజైనటువంటి ఫిబ్రవరి 21 నీ ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా శ్రేణులు, వామపక్ష ప్రచురణ సంస్థలు ప్రతి…

  • February 21, 2025
  • 35 views
డిగ్రీ కళాశాలలో కెరియర్ గైడ్లైన్స్ పై అవగాహన సదస్సు..

బిచ్కుంద ఫిబ్రవరి 21 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A) నందు తృతీయ సంవత్సర విద్యార్థిని, విద్యార్థులకు డిగ్రీ అనంతరం ఎంచుకునే అంశంపై ప్రముఖ కెరియర్…

  • February 21, 2025
  • 62 views
కృష్ణ జలాలను,దోపిడీ చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం

రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జనం న్యూస్ 21 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) ఈరోజు ఉదయం 11 గంటలకి భద్రాద్రికొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం…

  • February 21, 2025
  • 35 views
పట్టభద్రులు అంత ఏకం అయి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..!

జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు ఖలీల్ వాడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరు కావడం జరిగింది.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com