• April 14, 2025
  • 31 views
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆధునిక భారతదేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆర్థికవేత్త,రాజకీయవేత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా…

  • April 14, 2025
  • 34 views
తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో అంబేద్కర్ జయంతి వేడుకలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 14. తర్లుపాడు మండలంలోని లక్ష్మక్క పల్లి స్కూల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న…

  • April 14, 2025
  • 31 views
సీతా రామ కళ్యాణం లో పాల్గొన్న ఆకేపాటి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు అరవపల్లిలో శ్రీరామ దేవాలయంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి నందలూరు ఉప సర్పంచ్ ఇబ్బు, గుండు మల్లిఖార్జున రెడ్డి,…

  • April 13, 2025
  • 35 views
టిడిపిలో మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపు

తెలుగుదేశం పార్టీలో కష్టపడే ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని రాష్ట్ర రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు, శనివారము రాజంపేట స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ…

  • April 13, 2025
  • 38 views
బాడీ ఫ్రీజర్ ఏర్పాటు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యుల సౌజన్యంతో ఇవాళ నందలూరు మండలంలో చనిపోయిన వారి మృతదేహాల అవసరార్థం మరియొక బాడీ ఫ్రీజర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా…

  • April 13, 2025
  • 49 views
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, ఏప్రిల్ 14 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన గౌరారం యాదయ్య, అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న…

  • April 13, 2025
  • 29 views
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులు అరెస్ట్ చేసిన సీఐ సత్యనారాయణ…..

బిచ్కుంద మార్చి 13 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలంలో కాటేపల్లి తాండకు చెందిన ఒక ఇద్దరు వ్యక్తులు తన ఇంటి వద్ద గంజాయి సాగును చేస్తూ గంజాయి…

  • April 13, 2025
  • 36 views
వేసవిలో పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!!!

జనం న్యూస్ ఏప్రిల్ 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)–సబ్జెక్టు- వేసవి కాలం వచ్చిందంటే తల్లుల బాధ్యత రెట్టింపవుతుంది. వేడి కారణంగా పిల్లలకు ఏ సమస్య వస్తుందో, వాళ్లని ఎలా కాపాడుకోవాలో అనే టెన్షన్ పెరుగుతుంది. నిజానికి అంత టెన్షన్ పడాల్సిన…

  • April 13, 2025
  • 36 views
మట్టల ఆదివారం సందర్భంగా ఆంధ్ర ఈవాంజెలికల్ లూథరన్ సంఘం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట 17వ వార్డు చీరాల రోడ్డు వెంగల్ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఆంధ్ర ఈవంజెలికల్ లూధరన్ చర్చి పాస్టర్ అనిల్ కుమార్ పాస్టరమ్మ మట్టల ఆదివారం పండుగను…

  • April 13, 2025
  • 33 views
RTI జోగులాంబ గద్వాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియామకం

జనం న్యూస్ 13 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా సమాచార హక్కు పరిరక్షణ చట్టం జోగులాంబ గద్వాల జిల్లా వైస్ ప్రెసిడెంట్గా T…

Social Media Auto Publish Powered By : XYZScripts.com