• June 4, 2025
  • 38 views
తాళ్ళరాంపూర్ లో భూ భారతి రెవెన్యూ సదస్సు

జనం న్యూస్ జూన్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో మంగళవారం రోజునా రెవిన్యూ సదస్సు నిర్వహించారు.దీని ఉద్దేశ్యం రైతులకు భూములకు సంబందించిన సమస్య లు ఉంటే రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది. సందర్బంగా తహసీల్దార్ మల్లయ్య…

  • June 4, 2025
  • 30 views
రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూభారతి రెవెన్యూ సదస్సు

జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తి పాక గ్రామంలో మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి రెవెన్యూ సదస్సు ను తాహసిల్దార్ కాల్వల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ…

  • June 4, 2025
  • 33 views
పని చేస్తూనే ఉన్నాం. పైసలు ఇంకా పడతలే.

ఉపాధి హామీ కూలీల ఆవేదన. జనం న్యూస్ 4 జూన్ : భీమారం మండల ప్రతినిధి. ( కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని గ్రామపంచాయతీలలో గత ఏప్రిల్ నెల నుండి ఉపాధి హామీ కూలి పనులు చేస్తున్నప్పటికీ…

  • June 4, 2025
  • 32 views
బాలిక ఫొటోలు మార్పింగ్‌.. యువకుడి అరెస్ట్‌

జనం న్యూస్ 04 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రామభద్రపుపురానికి చెందిన బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసిన యువకుడిని అరెస్ట్‌ చేశారు. బొబ్బిలి DSPభవ్యారెడ్డి కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు.మెరకముడిదాం(M) బుదరాయవలసకు చెందిన యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 15 ఏళ్ల బాలికతో…

  • June 4, 2025
  • 28 views
గర్భిణుల మృతిపట్ల కలెక్టర్‌ ఆగ్రహం

జనం న్యూస్ 04 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వివిధ కారణాలతో ప్రసవ సమయంలో, ప్రసవానంతరం గర్భిణులు, శిశువులు మృతి చెందడం పట్ల కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయా సంఘటనలపై సమగ్రంగా దర్యాప్తు…

  • June 4, 2025
  • 31 views
షుగర్‌ ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేయకండి: లోక్‌సత్తా

జనం న్యూస్ 04 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తంచేశారు.ఈ మేరకు విజయవాడలోని సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌…

  • June 4, 2025
  • 28 views
విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా రాజాం అభ్యాస్ పాఠశాల పుస్తకాల వ్యాపారం

అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వం దాడికి దిగిన యాజమాన్యం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి జనం న్యూస్ 04 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాజాం పట్టణంలో ఉన్న అబ్యాస్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు విద్యా…

  • June 4, 2025
  • 26 views
సివిల్స్ ర్యాంకర్ భారద్వాజ్ ను ఘనంగా సన్మానించినషాద్ నగర్ ప్రజాసంఘాల నేతలు

బాధే పల్లి సిద్దార్థ, మార్కెట్ కమిటీ డైరేక్టర్ టి.కర్ణకర్ , సిఐటియు రాజు, ఎం జనార్ధన్, టెలిఫోన్ వెంకటయ్య, అర్జునప్పా, జాంగారి రవి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ లక్ష్మన్ , గొర్ల రాముల అభినందనలు ( పయనించే సూర్యుడు జూన్ 03 షాద్…

  • June 4, 2025
  • 31 views
బేగంపేట గ్రామంలో నాభిషిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

జనం న్యూస్, జూన్ 4 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం బేగంపేట గ్రామంలో నాభి శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మూడు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు,…

  • June 4, 2025
  • 27 views
ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య లభిస్తుంది

ప్రభుత్వబడులను కాపాడుకుందాం టీపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్,అనిల్ కుమార్ జనం న్యూస్, జూన్ 4 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండలం అనంతసాగర్ లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బడిబాట ప్రచార,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com