• September 1, 2025
  • 106 views
వినాయక చవితి సందర్భంగా అన్నదాన మహోత్సవం

జనం న్యూస్ 01 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శివాజీ సేన జి.టి.పేట బాయ్స్ ఆధ్వర్యంలో జి.టి.పేట గ్రామం కొత్త వీధిలో శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి పండుగ సందర్భంగా ఆదివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం…

  • September 1, 2025
  • 20 views
ఎఫ్ సి డెన్స్ ఆధ్వర్యంలో 5కె రన్ విజయవంతం

జనం న్యూస్ 01 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పట్టణంలోని కంటోన్మెంట్కు చెందిన ఎఫ్ సి డెన్ సంస్థ ఆద్వర్యంలో ఆదివారం ఉదయం 5కె రన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 5.30గంటలకు ప్రారంభించిన ఈరన్ కు యువకులుతోపాటు…

  • September 1, 2025
  • 20 views
ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా ‘శక్తి టీమ్స్’

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’…

  • September 1, 2025
  • 23 views
గణేష్ సెంటర్ గణపతికి ఘనంగా పూజలు..

జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసి యున్న గణపతికి విద్యార్థినీ విద్యార్థులచే ప్రముఖ పురోహితులు పెద్దింటి వ్యాస మూర్తి శర్మ (తంబి ) ఆధ్వర్యంలో విశేషమైన పూజలు నిర్వహించారు.. ముందుగా గ్రంధి…

  • September 1, 2025
  • 18 views
రాష్ట్ర పి ఆర్ టి యు పిలుపు మేరకు ఛలో హైదరాబాద్ చేపట్టిన-ఏర్గట్ల పి ఆర్ టి యు*

జనం న్యూస్ సెప్టెంబర్ 01: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము: పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు సిపిఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూఏర్గట్ల మండలంలోని 35 మంది ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌…

  • September 1, 2025
  • 25 views
పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. భక్తులకు అన్నప్రసాదo పంపిణీ చేసిన సర్పంచ్ వినాయక చవితి వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచా యతీలోని నారాయణ రాజుపేట గ్రామంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ…

  • September 1, 2025
  • 24 views
స్వంతలాభం కొంత మానుక పొరుగువాడికి సాయపడవోయ్..!

జనంన్యూస్. 01 సిరికొండ. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లోని ముషీర్ నగర్ గ్రామం లో నిన్న కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఉపారం మల్లయ్య కు సంబందించిన పెంకుటిల్లుకు ప్రమాదవశాత్తు నిప్పు చలారేగడంతో ఈ ప్రమాదంలో వారు కట్టుకున్న బట్టలు…

  • September 1, 2025
  • 24 views
రామడుగు గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..!

జనంన్యూస్.01.సిరికొండ. రూరల్ సిరికొండ మండలం లోని తాళ్ల రామడుగు గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశానుసారంతో తాళ్ల రామడుగు.గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది కర్కా రమ 20000 తాళ్ల లలిత 19000…

  • September 1, 2025
  • 24 views
డి జి ఎఫ్ వ్యవస్థాపకులు మానసాని కృష్ణారెడ్డి అధ్యక్షతణ ఎన్నికలు పూర్తి!

(జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) మంచిర్యాలలో జిల్లాలో ఆదివారం రోజున డీజేఎఫ్‌ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో డి జి ఎఫ్ జాతీయ వ్యవస్థాపకులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు తంగళ్ళపల్లి అరుణ్ కుమార్, అధ్యక్షతన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ…

  • September 1, 2025
  • 29 views
వరద నీటితో రవాణా సమస్యలు – విద్యానగర్ కాలనీ ప్రజల ఆవేదన

జనం న్యూస్ 01 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం) చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీ పంచాయతీ పరిధిలోని చింతలచెరువు వరద నీరు రాష్ట్ర రహదారిపై చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది వాహనదారులు, విద్యార్థులు, కార్మికులు ఈ మార్గాన్ని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com