• June 3, 2025
  • 38 views
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కూటమి ప్రభుత్వం నిధులిచ్చింది మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధుల విడుదల : ప్రత్తిపాటి వివిధరకాల పనులకు రూ.9.45కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు : ప్రత్తిపాటి. నియోజకవర్గ ప్రజల తరుపున…

  • June 3, 2025
  • 30 views
ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులన్నీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను కేటాయించడం జరిగిందని, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులన్నీ సెకండరీ…

  • June 3, 2025
  • 34 views
రాబోయే వానకాలం పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ జాన్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండలంలోని రైతువేదికలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాబోయే వానకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు…

  • June 3, 2025
  • 35 views
భూభారతి సదస్సును ప్రారంభించిన ఎమ్మార్వో ఎండి ముజీబ్…

మద్నూర్ జూన్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం ధనుర్, సోమూర్ గ్రామంలో మంగళవారం నాడు భూభారతి సదస్సును తాసిల్దార్ ఎండి ముజీబ్ ప్రారంభించారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల…

  • June 3, 2025
  • 35 views
పాత ఇంజరంలో అహేల్యాబాయ్ హోల్కర్ 300 జయంతి ఉత్సవాలు

జనం న్యూస్ జూన్ 3 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం పాత. ఇంజరం గ్రామంలో సమరసత సేవ ఫౌండేషన్ ముమ్మిడివరం ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఆధ్వర్యంలో అహల్య భాయ్ వోల్కర్ 300…

  • June 3, 2025
  • 40 views
యూత్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు శాయంపేట మండల అధ్యక్షులు సాధు నాగరాజు ఆధ్వర్యంలో గోవిందా పురం గ్రామ కాంగ్రెస్…

  • June 3, 2025
  • 33 views
రైతు వేదికలో ఆరు ఫ్యాన్లు

కాoగ్రెస్ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి (జనం న్యూస్ 3 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగిన సందర్భంలో రైతువేదిక…

  • June 3, 2025
  • 34 views
అంతర్జాతీయ యోగా దినోత్సవం..!

జనంన్యూస్ 03. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు లో 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం 7 గం లకు యోగ వాక్ ను పాలిటెక్నిక్ గ్రౌండ్లో జిల్లా ఆయుష్ నోడల్ అధికారి మరియు జిల్లా యోగ…

  • June 3, 2025
  • 39 views
కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేయాలి..

విద్యను వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదు.. విద్యా శాఖ మంత్రిని తక్షణమే నియమించాలి కసిరెడ్డి మణికంఠరెడ్డి,( ఏ ఐ ఎస్ ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు,తెలంగాణ జనం న్యూస్, జూన్ 4 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )…

  • June 3, 2025
  • 39 views
తొలి రోజు భూభారతి సదస్సును ప్రారంభించిన ఎమ్మార్వో వేణుగోపాల్…

బిచ్కుంద జూన్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో మంగళవారం నాడు భూభారతి సదస్సును బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డెలికేట్ విత్తల్ రెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com