మద్యం సేవించి వాహనాలు నడిపారు… ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున జరిమానా చెల్లించారు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడితే.. నేరాన్ని న్యాయ స్థానాలు తీవ్రమైన పరిగణించి, ఇటీవల కాలంలో వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు…
ప్రజాభివృద్ధి బడ్జెట్ అని జిల్లా మంత్రి గారు, ఎమ్మెల్యేలు ప్రశంసలు గుప్పించడం చాలా సిగ్గు చేటు-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో నేడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజల అరచేతిలో వైకుంఠం…
ప్రేమ వ్యవహారమే మృతికి కారణం…
జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తోటపాలెం సమీపంలో బొండపల్లి జనార్ధన్ అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ… జనార్ధన్…
ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం
రథోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జనం న్యూస్ మార్చి ఒకటి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు శ్రీ మలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు…
హిల్ కాలనీలో చలివేంద్రం ఏర్పాటు
మతసామరస్యాన్ని చాటుకుంటున్న ముస్లిం సోదరులు.. జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్న నానుడిని నిజం చేస్తూ ముస్లిం సోదరులు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు . నంది కొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానికంగా…
వరికపూడిశెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించటములో విఫలం అయ్యారు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు వినుకొండ, మాచర్ల ఎమ్మెల్యేలు, ఎంపీ నైతిక బాధ్యత వహించాలి. ప్రజా సంఘాల డిమాండ్ వినుకొండలోని ఎన్ఎస్పి కాలనీలో నిరసన కార్యక్రమం జరిగింది. పిడియం పల్నాడు జిల్లా అధ్యక్షులు…
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయి
నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు జనం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్, ఫిబ్రవరి 28, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి విద్యార్థులు భవిష్యత్ తరాలకు చెందిన శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని నిత్యసాయి…
కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు వస్తున్నట్లు
సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. జనం న్యూస్, మార్చ్ 1,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీరామనవమి నాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి గోటితో ఓలిచిన తలంబ్రాలు మాత్రమే వాడుతారు. మన తెలంగాణ నుండి…
జాతీయ సైన్స్ దినోత్సవం
జనం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం 28 ఫిబ్రవరి జనవిజ్ఞాన వేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ మరియు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సుసంయుక్తంగా జాతీయ సైన్స్ దినోత్సవం ది.28 -2-25 న కొత్తగూడెం మానస వికాస్ స్కూల్ నందు నిర్వహించినారు తెలంగాణ…
సమాజానికి దిక్సూచిలా విద్యార్థులు ఎదగాలి– సిస్టర్ లలిత
జనం న్యూస్- ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్నిఘనంగానిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు శాస్త్రీయ, సాంకేతిక కార్యకలాపాలను వివరించడానికి, ప్రాథమిక శాస్త్రాలలో కొన్ని…