పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పోలీస్ స్టేషన్ లో సీ ఐ పి రంజిత్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ జరిగింది…
ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమంలో! కాంగ్రెస్. బి ఆర్ఎస్. రసా బస ఒకరిపై ఒకరు నినాదాలు
.జనం న్యూస్. మే 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని ఎల్లమ్మ గూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపన కార్యక్రమంలో బీ ఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్య కొద్దిసేపు రసాభస నెలకొంది.…
చౌక ధరల దుకాణామును పునః ప్రారంభించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు
ప్రతినెలా 1 నుంచి 15 వరకు రేషన్ దుకాణాలలో రేషన్ .. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు రేషన్ తీసుకోవచ్చు.. వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ…
ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమంలో! కాంగ్రెస్. బి ఆర్ఎస్. రసా బస
ఒకరిపై ఒకరు నినాదాలు.. జనం న్యూస్. మే 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని ఎల్లమ్మ గూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపన కార్యక్రమంలో బీ ఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్య…
నాగిరెడ్డిపల్లి పంచాయతీలో చౌక దుకాణాలు ప్రారంబించిన మేడా విజయ శేఖర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి చౌక దుకాణాలు ప్రారంభించిన మేడా విజయసేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా…
డబల్ బెడ్ రూమ్ లను పట్టించుకునే నాధుడే లేడు
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ ఆదివారం జూన్ 1 అందోల్ నియోజకవర్గం జోగిపేట్ లో గల డబల్ బెడ్ రూమ్ కాలనీ లో పట్టించుకునే అధికారులే లేరు, పేరుకే డబల్ బెడ్ రూమ్ లు, మొత్తం నాసిరకం పనులు, వర్షాకాలం…
రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు వారికి చిరు సత్కారం
జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాము కలిసినారు అల్లవరం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరాని( కె.వి) నియమించిన సందర్భంగా వారిని శాలువాతో…
నేటి నుంచి రేషన్ డిపోల్లో సరకులు
రేషన్ డిపోల్లో సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్01,అచ్యుతాపురం :ఐదేళ్ల తరువాత మళ్లీ పాత విధానంలో నేటి నుండి డిపోల ద్వారా రేషన్ కార్డుదారులు నిత్యావసర సరుకులు తీసుకోనున్నారు. అందులో భాగంగా ఈరోజు అచ్యుతాపురం మండలం వెదురువాడ…
భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి! హత్నూర తాసిల్దార్ పర్వీన్ షేక్
జనం న్యూస్.మే31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) భూసమస్యల నుండి శాశ్వత పరిష్కారం కోసంతెలంగాణరాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా జూన్ 3వ. తేదీ నుండి 20 తేదీ వరకు హత్నూర…
రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వర చిరు సత్కారం
జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాము కలిసినారు అల్లవరం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరాని( కె.వి) నియమించిన సందర్భంగా వారిని శాలువాతో…