పేదలకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేసిన కాంగ్రెస్ నాయకులు.
జనంన్యూస్. 29. సిరికొండ. ప్రతినిధి.. శ్రీనివాస్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా అర్హులను గుర్తించి ఈరోజు 34 మందికి ఇందిరమ్మ ఇండ్ల…
అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్ది వేడుకలు..
నిర్వహించిన డాక్టర్ మాదాడి శ్రీదేవి.. జనం న్యూస్ 29 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం రోజున డాక్టర్ మాదాడి శ్రీదేవి ఆధ్వర్యంలో ఆయుష్ విభాగం యోగా శిక్షణ దారుడు సాతూరి చంటి…
చలో వరంగల్ మందకృష్ణ మాదిగకు స్వాగతం పలుకుదాం..!
జనంన్యూస్. 29. సిరికొండ. ప్రతినిధి.. శ్రీనివాస్. మే 31న వరంగల్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం పలకడానికి జాతీయస్థాయిలో ప్రతి మండలం నుండి వాహనంతో తరలిరావాలి ఈ రోజు. సిరికొండ మండల కేంద్రం లో MRPS కార్యకర్తల సమావేశం నిర్యహించడం…
హిందూ ధర్మ పరిరక్షకరాలు అహిల్యాబాయ్ హోల్కర్ 300 వ జయంతి కార్యక్రమాలు
జనం న్యూస్ మే 29 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం అనాతవరం లో ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అల్యాబాయ్ యొక్క చరిత్రను తెలియజేస్తూ 300 సంవత్సరాల క్రితమే మహిళలు…
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలి… ఏఎంసి చైర్ పర్సన్
మద్నూర్ మే 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో అభివృద్ధి చెందాలంటే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని మద్నూర్ ఏఎంసీ చైర్ పర్సన్ సౌజన్య రమేష్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా…
సిర్పూర్ (టీ) నూతన తహసీల్దార్ ఘన స్వాగతం సన్మానం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ షకిల్ జనం న్యూస్ మే 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిర్పూర్ టీ మండలం లోగురువారం రోజున నూతన తహసీల్దార్ రహీముద్దీన్ కి ఘన స్వాగతం పలకి సన్మానించిన కాంగ్రెస్ పార్టీ…
బత్తుల త్రివేణి దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న టీజేఎంయు నాయకులు
జనం న్యూస్ 29 మే ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామస్తుడు బి ఆర్ ఎస్ నాయకులు కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య…
ఇల్లేందుల శ్రీనివాస్ రజని దంపతులకు రామయ్య తలంబ్రాలు
అందజేసిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత జనం న్యూస్, మే 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను గురువారం…
100రూ కే రెండు లక్షల ప్రమాద భీమా….!!!
జనం న్యూస్ 29 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి పుట్టిన జీవి మరణించక తప్పదు, మరణించిన అనంతరం కోడిని కనీసం వంద రూపాయలకు కొనుక్కొని తింటారు, మేక మాంసం 500రూ వండుకుంటారు మరణించినఆవుల చర్మాలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి,…
ఖరీఫ్ సీజన్ కు ముందస్తు ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ మే 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మరి కొన్ని రోజుల్లో సీజన్ ప్రారంభమవుతున్నందున ముందస్తు ఏర్పాట్లు చేయాలని మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. గురువారం మునగాల మండలం లోని అన్ని సహకార సంఘాల సిఈఓ…