విద్యార్థిని, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెళ్లి నాగరాజు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని మాచనపల్లి ప్రభుత్వ…
అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై రూరల్ స్టేషన్లో కేసు నమోదు సిఐ సుబ్బనాయుడు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినది. చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు తెలిపిన వివరాల ప్రకారం కందుల శ్రీకాంత్,…
మార్కెట్ డ్రైనేజీ పనులు పరిశీలించి న దాట్ల సుబ్బరాజు
జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 7 కాట్రేనికోన పంచాయతీ పరిధిలో ని సంత మార్కెట్ ప్రాంతంలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు స్థానిక నాయకులతో కలిసి సోమవారం సాయంత్రం పరిశీలించారు. . ఇంజనీరింగ్…
ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలి
జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన అభిశ్రీ ఫౌండేషన్ ఛైర్మెన్ ఆవుల వేంకటేశ్వర్లు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. వికలాంగులకు, దివ్యాంగులకు, నిరుపేద విద్యార్థులకు, వితంతులకు ఆదుకోవడానికి, నిరుద్యోగులకు యువతకు అవకాశాల కల్పించడం…
రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ
జనం న్యూస్ ఏప్రిల్ 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రైతులు రోడ్లపై ధాన్యము ఆరబోయడం వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని, రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోయడం ప్రమాదకరమని ఎవరు కూడా రోడ్లపై ధాన్యాన్ని…
నూతన ఉపాధ్యాయుల సర్విస్ రిజిస్టర్ ప్రారంభం
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 7 : ఏన్కూర్ కాంప్లెక్స్ లో నూతనంగా డీఎస్సీ 2024 ద్వారా ఎంపిక కాబడి వివిధ పాఠశాలల్లో నియామకమైన ఎనిమిది మంది ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ లను ప్రారంభించరని…
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యం లో విద్యార్థుల భారీ ర్యాలీ
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 7 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యం లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారని ఏన్కూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు…
మేము తినే అన్నమే ప్రణవ్ బాబు తిన్నారు.. లబ్ధిదారులు శ్రీవాణి – శ్రీనివాస్
రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సహాపంక్తి భోజనం చేసిన ప్రణవ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ పట్టంలోని 13వ వార్డులో రేషన్ కార్డు లబ్దిదారుడు పోతుల శ్రీవాణీ –…
కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలించిన డివిజనల్ అధికారి కోటేశ్వరరావు
జంతువులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి. జనం న్యూస్,ఏప్రిల్07, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు అటవీ రేంజ్ రిధిలోని సూరారం గ్రామ సమీపంలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను సోమవారం నాడు కొత్తగూడెం డివిజనల్ అధికారి కోటేశ్వరరావు పరిశీలించారు. వేసవి…
పైనిర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్
జనం న్యూస్,ఏప్రిల్07, అచ్యుతాపురం:అచ్యుతాపురం సెజ్ పరిధి అధిస్తాన్ లో ఉన్న పైనిర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మధ్యాహ్నం ఏ,బి షిఫ్ట్ కార్మికులు పరిశ్రమ గేటు బయట ఆందోళన చేపట్టారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్…