శాయంపేట గ్రామ అధ్యక్షులుగా మారెపల్లి రాజు
.జనం న్యూస్ మే 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమిటీ ఇంఛార్జి. కొమ్ముల భాస్కర్ మామిడి పల్లి సాంబయ్య పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపెల్లి రవీందర్ (బుజ్జన్న)…
కాట్రేనికోన పరమేశ్వరీ ని థియేటర్ తనిఖీ చేసిన తాసిల్దారు బృందం
జనం న్యూస్ మే 28 ముమ్మిడివరం ప్రతినిధి సినిమా థియే టర్ల యాజమానులు సినిమా ఆటోగ్రఫీ ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించి హైజినిక్ గా థియేటర్లను అన్ని అనుమతులతో నిర్వహించాలని తాసిల్దార్ సునీల్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కాట్రేనుకొన…
మండల రెవెన్యూ అధికారి వేణుగోపాల్ కి బిజెపి మండల కమిటీ సన్మానం
మే 28 జనం న్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధి ఈరోజు వెంకటాపురం మండలానికి నూతనంగా వచ్చిన తాసిల్దార్ వేణుగోపాల్ గారికి బిజెపి మండల కమిటీ తరఫున శాలువాతో సన్మానించి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామెల్ల రాజశేఖర్ భద్రాద్రి…
బి ఫార్మసీ నాలుగవ సంవత్సరంలో 100 శాతం విజయాలు సాధించిన
జనం న్యూస్ మే 28 ముమ్మిడివరం ప్రతినిధి ఆదర్శ నాలుగో సంవత్సరం సెకండ్ సెమిస్టర్ బి ఫార్మసీ విద్యార్థులు ఏప్రిల్ లో రాసిన పరీక్ష ఫలితాలను నేడు జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ వారు విడుదల చేయడం జరిగిందని ఈ పరీక్షా ఫలితాలలో…
శ్రీ భరత్ కనుమూరికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జీవితకాల సభ్యత్వం
జనం న్యూస్ మే 28 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) శ్రీ భరత్ కనుమూరి ఈ రోజు కడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా జీవితకాల సభ్యత్వం అందుకున్నారు. అనంతరం…
పవిత్రమూర్తి అహిల్యాబాయ్ హోల్కర్ 300 వ జయంతి కార్యక్రమాలు
జనం న్యూస్ మే 28 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు ఐ పోలవరం మండలం ఐ పోలవరంలో ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అల్యాబాయ్ యొక్క చరిత్రను తెలియజేస్తూ 300…
నూతన నేరన్యాయ చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి..!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి.. శ్రీనివాస్. నిజామాబాదు శ్రీ రామ గార్డెన్స్ యందు నూతన నేర న్యాయ చట్టాల మీద మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ…
భారీగా నిషేదిత గంజాయిని పట్టుకున్న పోలీసులు.
4 కోట్ల విలువ చేసే నిషేదిత గంజాయి సీజ్. పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ రోహిత్ రాజ్. జనం న్యూస్,మే28,జూలూరుపాడు: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం నాడు సాయంత్రం సుమారుగా 6 గంటల సమయంలో జులూరుపాడు…
రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఇకనుండి పసుపు బోర్డు ఆఫీస్ ..!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి.. శ్రీనివాస్.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషితోనే నగరంలో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు అయిందని పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పసుపు బోర్డు…
ఘనంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు
జనం న్యూస్ మే 28 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారకరామారావు తెలుగుజాతి వెలుగు బావుట, తెలుగుజాతి కీర్తి పతాక అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ…