ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు నిబంధనల ప్రకారం కట్టుకోవాలని
జనం న్యూస్ మే 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్దిదారులు ఇళ్ల ను నిబంధనల ప్రకారం కట్టుకోవాలని హౌసింగ్ పిడి రవీందర్…
మండల విద్యాధికారి గజ్జల కనకరాజు ఆధ్వర్యంలో ఐదురోజుల శిక్షణ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది
(జనం న్యూస్ చంటి మే 24) దౌల్తాబాద్ మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఐదవ రోజు ఈ శిక్షణలో రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి రిసోర్స్…
33 సార్లు రక్తదానం చేసిన విశ్వేశ్వర శర్మ కి , కృతజ్ఞతలు తెలియజేసిన ఆజాద్ ఫౌండేషన్
జన న్యూస్ మే 24 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అత్యవసరంగా బల్ల సుమలత ఒక పేషెంట్ కి రక్తం అవసరం అని జాన గణేష్ వారికి ఫోన్ చేసి నన్ను అడగటం జరిగింది. వెంటనే…
హనుమాన్ మాలతో పాదయాత్ర చేసిన స్వాములకు తీన్మార్ జయ్ సన్మానం
జనం న్యూస్ మే 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామ ప్రజాలు దాదాపు 50 మంది హనుమాన్ మాల వేయగా అందులో ముగ్గురు యువకులు హనుమాన్ మాల వేసి వారి యొక్క…
ఇళ్ల నిర్మాణం పూర్తిచేయకుంటే స్థలాలు స్వాధీనంఆ స్థలాలు మరొకరికి కేటాయింపు చేపడతాం గృహనిర్మాణ సంస్థ ప్రత్యేక అధికారి వెంకటరమణ
జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గృహనిర్మాణ పథకాల కింద గతంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరై ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తిచేయని లబ్దిదారులంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ జనరల్…
మహిళా శక్తికి నిదర్శనం అహల్య భాయ్ హోల్కర్..!
జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. అహల్య భాయ్ హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల సందర్బంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ & హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ . అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్…
మూలాలను శోధించే పనిలో ఎన్ఐఎ
జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం ఉగ్ర లింక్ బయటపడడంతో విజయనగరం ఉలికిపడింది. పేలుళ్లకి ఇక్కడే పన్నాగం పన్నారని తెలుసుకుని భయాందోళనకు గురయ్యింది. స్థానిక యువకుడే ఓ గ్రూపుని నడుపుతున్నాడని వెలుగుచూడడంతో విస్తుబోయింది. ఎప్పుడూ…
సీఎం సహాయనిధి చెక్క్ను అందజేసిన మంత్రి కొండపల్లి
జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అనారోగ్యంతో బాధపడుతున్న బొండపల్లి మండలం GP అగ్రహారానికి చెందిన లోకవరపు భవానీకి సీఎం సహాయ నిధి నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆర్థిక సాయాన్ని అందించారు. భవానీకి మంజూరైన…
రేషన్ షాపు లు వద్ద ప్రధాని మోడీ ఫోటో ఏర్పాటు చేయాలి-బిజెపి సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్
జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వచ్చే నెల ఒకటి నుండి ప్రతి రేషన్ షాప్ వద్ద బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పై కూర్మారావు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.పేదలకిచ్చే బియ్యం రేషన్…
84 వ వార్డు శానిటరీ సిబ్బందికి జాకెట్లు నూనె సబ్బులు పంపిణీ
జనం న్యూస్ మే 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి 16 మంది సిబ్బందికి టౌన్ లో విలీన గ్రామాల్లో సిబ్బందికి సబ్బులు నూనె 84వ వార్డు ఇంచార్జ్ మాదంశెట్టి…