విజయనగరం జిల్లాలో 13,751 మంది ఎయిడ్స్ బాధితులు
జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో 13,751 మంది ఎయిడ్స్ బాధితులను గుర్తించామని సంబంధిత అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 6,471 మంది మందులు వాడుతున్నారని పేర్కొన్నారు.గడిచిన 20 ఏళ్లలో…
చిన్నారులు మృతి.. తల్లిదండ్రుల ఆర్తనాధాలు
జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం (M) ద్వారపూడిలో కారు లాక్ డోర్ పడి ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉదయం టిఫిన్ చేసి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారులు…
సాయి ఎక్సలెంట్ స్కూలు ఆధ్వర్యంలో, సురక్ష హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్.
విజయవంతమైన హెల్త్ క్యాంప్ జనం న్యూస్,మే19,జూలూరుపాడు: మండల కేంద్రంలోని సాయి ఎక్స్లెంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఖమ్మం సురక్ష హాస్పిటల్ యాజమాన్యం చే మెగా హెల్త్ క్యాంప్ ఆదివారం నాడు నిర్వహించారు.ఈ హెల్త్ క్యాంప్ లో సుమారుగా 450 మంది అనారోగ్యంతో బాధపడుతున్న…
.నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి
జనం న్యూస్ మే 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రమం లో సుప్రియ వెడ్స్ క్రాంతి కుమార్ గౌడ్వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి…
పత్తి పాక గ్రామానికి చెందిన బుర్రి రామాంజనేయులు కు ఇంపాక్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డ్
.. జనం న్యూస్ మే 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హైదరాబాద్ లోని ఎఫ్ టీ సి సి ఐ హాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ 11 ఓల్డ్ మహబూబ్నగర్ కూర్నాల్ అనంతపురం…
చిలకలూరిపేట మండలం లో వర్షం బీభత్సం
జనం న్యూస్ రిపోర్టర్ సలికినీడి నాగరాజు మురికిపూడి లో పిడుగు పడి పెద్ద ప్రమాదం బయటపడ్డ పరిస్థితి శనివారం రాత్రి ఉరుము, మెరుపులతో కురిసిన భారీ వర్షం దాటికి చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో మూడు అంతస్తుల భవనం మీద పిడుగుపడింది.…
అందరికీ జై భీమ్బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు బహుజన సంకల్ప సభ విజయవంతం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా సంకల్ప సభలు బీఎస్పీ ఏపీ చీఫ్ బందెలగౌతం కుమార్ ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే…
బ్యాటరీ దొంగలు అరెస్ట్ది. 16.05.2025 వ తేదీ మద్యాహ్నం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు బోప్పూడి గ్రామ పరిదిలోని HP పెట్రోల్ బంక్ వెనుక గల ఖాళీ స్థలంలో పార్క్ చేసి వున్న టిప్పర్ లారీ యొక్క రెండు బ్యాటరీలును దొంగతనం చేసినట్లు…
మున్సిపల్ కుంభకోణంలో నా పాత్ర లేదు. మున్సిపల్ ఛైర్మన్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణములోని మున్సిపల్ కార్యాలయం జరిగిన రూ.34 లక్షల కుంభకోణం లో తనకు సంబంధం లేదని మున్సిపల్ ఛైర్మన్ రఫాని తెలిపారు. శనివారం పట్టణ ములోని మున్సిపల్ కార్యాలయంలో…
నూతన వధూవరును ఆశీర్వదించిన ముఖ్యమంత్రి సలహాదారు, ఎమ్మెల్యే లు…
జనం న్యూస్ మే 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్క విజయ్ కుమార్ కుమారుని వివాహ వేడుక హసన్పర్తి కేఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ లో నూతన వధూవరులను ఆశీర్వదించిన…