• May 17, 2025
  • 39 views
కాట్రేని కోన త్రినాధ ఆధ్వర్యంలో ఉచిత హోమియో క్యాంప్

జనం న్యూస్ మే 17 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోననా తల్లిదండ్రుల పేరు ప్రతి నెల జరిగే హెూమియో క్యాంప్ జరిగే నిమిత్తం దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 18/5/2025తేదీ ఆదివారం…

  • May 17, 2025
  • 42 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు ….

బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద నందు ఈ విద్యా సంవత్సరానికి నూతన కోర్సులు బీ.ఎస్సీ ఫార్మసిటికల్ మరియు బి.కాం .హెచ్. ఆర్ . ఆపరేషన్స్ కోర్సులు…

  • May 17, 2025
  • 47 views
బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్

జనం న్యూస్,మే17, అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలంలోని అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో గల హరిపాలెం,కొండకర్ల మునగపాక ఆవ కాలువ బ్రిడ్జి పనులను స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కాంక్రీట్ వాల్ పనులను పరిశీలించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న…

  • May 17, 2025
  • 35 views
ఎలమంచిలిలో తిరంగా ర్యాలీ

ఆపరేషన్ సింధూర్ పై భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సుందరపు జనం న్యూస్,మే17, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎలమంచిలి నుంచి తెరువుపల్లి వరకు జరిగిన ర్యాలీలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,…

  • May 17, 2025
  • 245 views
విద్యుత్ తీగలు తగిలి పశువులు మృతి

జనం న్యూస్,మే17, జూలూరుపాడు: విద్యుత్ తీగలు తేగి పశువులకు తగలడంతో అక్కడికక్కడే పశువులు మృతి చెందాయి. వివరాలు….మండలంలో సూరారం గ్రామానికి చెందిన సూర్య,లక్ష్మి,నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు లకు చెందిన పశువులు సుమారుగా ఉదయం 9గంటల సమయంలో పంట పొలాల్లో మేత మేస్తుండగా రెండు…

  • May 17, 2025
  • 31 views
రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి

డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి లూజుగా ఉన్న సంచుల్లోని విత్తనాలు కొనొద్దు ఎంఆర్‌పీ ధర చూసుకోవాలి వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటించాలి పంటకాలం పూర్తయ్యే వరకు బిల్లులు భద్రంగా ఉంచాలి మండల వ్యవసాయ అధికారి రాజు, మండల ఎస్సై ప్రవీణ్ కుమార్…

  • May 17, 2025
  • 36 views
అకాల వర్షం తడిసిన ధాన్యం అన్నదాతల ఆందోళన

జనం న్యూస్ మే 17 భీమవరం మండలం ప్రతినిధి (కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా భీమారం మండలం శుక్రవారం రోజున ఉదయం అకాల వర్షం కురిసి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉరుములతో మెరుపులతో భారీ వర్షం కురిసికల్లాలలో కుప్పలుగా…

  • May 17, 2025
  • 40 views
అధికారుల అలసత్వంతో అన్నదాతల అవస్థలు..

పయనించే సూర్యుడు// న్యూస్ మే 18//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప// మక్తల్ : జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల అలసత్వంతో మక్తల్ మండలంలోని అన్నదాతలు అవస్థలు పడుతున్నారని మాజీ ఎంపీటీసీ జి. బలరాం రెడ్డి అన్నారు. మక్తల్ మండలంలోని పలు ప్రాంతాల్లో…

  • May 17, 2025
  • 31 views
స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు విడుదల చేయండి

జిల్లా కలెక్టర్ కు టిపిటిఎఫ్ వినతి పత్రం జనం న్యూస్, మే 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట పాఠశాలల పరిశుభ్రత కోసం పనిచేస్తున్న స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్…

  • May 17, 2025
  • 50 views
అమలాపురం ప్రధాన మోడీకి మద్దతుగా త్రి రంగ యాత్రలో పాల్గొన్న వేమ ఇళ్ల సత్యనారాయణ

జనం న్యూస్ మే 17 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సంఘీభావంగా నిర్వహించిన తీరంగ్ యాత్రను అమలాపురం గడియార స్తంభ సెంటర్ నుంచి నల్ల వంతెన వరకు భారీగా ర్యాలీగా సాగింది…

Social Media Auto Publish Powered By : XYZScripts.com