వరుస దొంగతనాల నిందితులు అరెస్టు..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. ఆర్మూర్ మరియు ఇతర మండలం లలో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుల అరెస్టు : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి క్రైమ్ నెంబర్ : 203/2025 U/Sec 309 (4) BNS…
రాజీవ్ యువ వికాసం పథకంకు సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తి వేయాలి
జనం న్యూస్ మే 15 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని బిఆర్ఎస్ కూకట్ పల్లి నియోజకవర్గ ఎస్…
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుందాం, భూగర్భ జలాలను పెంచుకుందాం
పలుగు,పారా,తట్టను పట్టిన కలెక్టర్ జితీష్ పాటిల్. జనం న్యూస్,మే15,జూలూరుపాడు: మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా పర్యటించారు.మాచినేనిపేట తండా, పడమట నర్సాపురం, మాచినేనిపేట, జూలూరుపాడు గ్రామాలలొ ఇంకుడు…
నూతన వధూవరులను ఆశీర్వదించిన రేణుకుంట్ల సదయ్య
..నూతన వధూవరులను ఆశీర్వదించిన రేణుకుంట్ల సదయ్య జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన రేణుకుంట్ల రవి సుగుణ కుమారుడు ప్రవీణ్ మౌనిక వివాహ మహోత్సవానికి పరకాల వ్యవసాయ మార్కెట్…
హసన్ టాక్లీలో ఇసుక వేలం పాట
జుక్కల్ ఏప్రిల్ 15 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం హసన్ టాక్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన గురువారం నాడు అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపులను సీజ్…
అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన సిడిపిఓ.
జనం న్యూస్ మే 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు రహీంగూడ సోమక్కపేట చిలిపిచెడు అంగన్వాడి కేంద్రంలో ఉన్న పిల్లలు యొక్క, బరువు మరియు ఎత్తు…
పర్వీన్ కుటుంబానికి అండగా ఉంటా మాజీమంత్రి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పిడుగుపాటు మృతులకు ప్రభుత్వం అందించే రూ.4లక్షలతో పాటు, ఈ-శ్రమ్ పోర్టల్ లో మృతురాలి వివరాలు నమోదైనందున కేంద్రం నుంచి రావాల్సిన రూ.2లక్షల సాయం వెంటనే పర్వీన్ కుటుంబానికి…
ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వ వైఖరి మారాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర ఆర్ధిక కార్య దర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ…
గ్రంథాలయ వేసవి శిబిరాల్లో విద్యార్థులకు శిక్షణ
జనం న్యూస్,మే15,అచ్యుతాపురం: అచ్యుతాపురం శాఖ గ్రంధాలయంలో ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వేసవి శిబిరాల శిక్షణలో విద్యార్థులకు తెలుగు ఛందస్సు చెప్పటానికి రిసోర్స్ పర్సన్ గా అచ్యుత స్కూల్ తెలుగు మాస్టర్ ఆర్ సత్యనారాయణ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగులోఉన్న అక్షరాలలో పొట్టి…
17న శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సిద్దిపేట ఎన్నికలు
జనం న్యూస్;15 మే గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; మే 17 శనివారం రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సిద్దిపేటకు సంబంధించి ఎన్నికలు కలవని శ్రీకృష్ణ…