ముమ్మిడివరం లో జై బుద్ధ పార్క్ నందు గౌతమ బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు:-
జనం న్యూస్ మే 12 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వడ్డీ నాగేశ్వరరావు. సోమవారం ఉదయం 8:30 నిమిషములకు ముమ్మిడివరం నగర పంచాయతీ పోలమ్మ చెరువుగట్టు జై బుద్ధ పార్క్ నందు 25 69 వ వైశాఖ పూర్ణిమ…
మే 20 నజరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటారని ఎంపీడీవో కి సమ్మె నోటీసు
బిచ్కుంద ఏప్రిల్ 12 జలం న్యూస్ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె లో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ పాల్గొంటారని తెలియజేస్తూ బిచ్కుంద ఎంపీడీవో గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.దశబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక ప్రాణ తగాలు, పోరాటలతో…
వీధి నాటకము ద్వారా హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ పై అవగాహన జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ వారి పర్యవేక్షణలో.
జనం న్యూస్ మే 12 కాట్రేనికోన ముమ్మిడివరం 12 :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాడేపల్లి గుంటూరు వారి ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ ,నియంత్రణ సంస్థ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారు సంయుక్తంగా మే…
సిబిల్ స్కోర్ నిబంధనలు ఎత్తివేయాలి
బిజెపి వెంకటాపురం మండల ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్ కుమార్ మే 12 జనం న్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధి బట్ట శ్రీనివాసరావు ఈరోజు వెంకటాపురం మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు…
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో చుండీ హోమం, అనంతరంఅన్న సంబరాధన
జనం న్యూస్ మే 12 కాట్రేను కొన ముమ్మిడివరం ప్రతినిధి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో చండి హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం వైశాఖ మాస పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆణి వీళ్ళ ఫణికాంత్…
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రారంభం….
జనం న్యూస్ మే 12(నడిగూడెం) మండలం లోని సిరిపురం క్లస్టర్ రైతు వేదిక వద్ద ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను ఏఈఓ రేణుక సోమవారం ప్రారంభించారు. రైతుల వివరాలను పోర్టల్ లో నమోదు చేసి ప్రతి రైతుకు 11 అంకెల ఫార్మర్ ఐడి…
చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రికి నూతనంగా సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాసరావు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు నియమితులు అయిన డాక్టర్ శ్రీనివాసరావు ఈరోజు మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ ఈ…
వీర జవాన్ మురళి నాయక్ ప్రాణత్యాగం యావత్ భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేనిది
ఉగ్రవాద పాకిస్థాన్ ను మట్టు పెట్టకపోతే ఇండియాకు వికాసం లేదు కలగూర రాజకుమార్ , జనం న్యూస్ 12,మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్…
రాందేవరావ్ ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ నర్సుల దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ మే 12 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా రాందేవరావ్ ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ విభాగంలో నర్సుల పాత్ర అత్యంత…
ఘనంగా గంగ దేవత పండుగ
జనం న్యూస్ మే(12) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో సోమవారనాడు యాదవులంతా కలిసి గంగ దేవమ్మ పండుగ ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా యాదవులు గంపలతో గుడి చుట్టూ తిరుగుతూ బేరీలు, డప్పు చప్పులతో నాట్యం…