• May 5, 2025
  • 32 views
పాకిస్థాన్ పౌరులను ఈ దేశం నుండి వెళ్లగొట్టండి..!

జనంన్యూస్ 05. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.జమ్మూ & కాశ్మీర్ పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలి అనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను…

  • May 5, 2025
  • 36 views
పంటలను పరిశీలించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి.

(జనం న్యూస్ చంటి) నిన్న కురిసిన వడగండ్ల వానకు పంటలకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఈరోజు రాయపోల్ మండలాలలోరామరం గ్రామంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంటలను పరిశీలించడం జరిగింది వడగండ్ల వానతో పట్ట నష్టం జరిగిందని అన్నారు…

  • May 5, 2025
  • 32 views
ఏర్గట్ల మండలంలో రైతు నమోదు ప్రక్రియ షురూ

జనం న్యూస్ మే 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోనిగుమ్మిర్యాల్,ఏర్గట్ల గ్రామలలో ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల నమోదు కార్యక్రమం ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానంలో ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రక్రియ నెల రోజుల…

  • May 5, 2025
  • 35 views
కాంగ్రెస్ పార్టీ నుండి బి అర్ యస్ పార్టీ లో చేరిన మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్

జనం న్యూస్ మే 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం రాందాస్ గూఢ గ్రామములో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాందాస్ గూఢ గ్రామ మాజీ…

  • May 5, 2025
  • 34 views
రాయపొల్: వడగండ్ల వానతో తడిసి ముద్దయిన వరి చేను

(జనం న్యూస్. చంటి) సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఈరోజు గుర్రాల సోప వద్ద గజ్వేల్ చేగుంట హైవే పైన…

  • May 5, 2025
  • 35 views
రాయపొల్ వడగండ్ల వానతో తడిసి ముద్దయిన వరి చేను

(జనం న్యూస్. చంటి) సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఈరోజు గుర్రాల సోప వద్ద గజ్వేల్ చేగుంట హైవే పైన…

  • May 5, 2025
  • 35 views
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొన్న బండి రమేష్

జనం న్యూస్ మే 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మంచిని మైకులో చెప్పమన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజోప కార్యక్రమాలను ప్రజల్లోకి తీసు కెళ్ళి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

  • May 5, 2025
  • 44 views
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. జనం న్యూస్ 5 మే ( భీమారం…

  • May 5, 2025
  • 35 views
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కూకట్పల్లిలో నిర్వహించిన బీజేపీ నిరసన పాదయాత్రలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ మే 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా కూకట్ పల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన పాదయాత్రలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు,జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం వద్ద…

  • May 5, 2025
  • 33 views
వైభవంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో చౌరస్తా వద్ద భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానాయకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా. జరుపుకున్నారుబిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com