సన్న ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతుల ఇబ్బందులు
జనం న్యూస్ మే(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ని తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనా దృష్ట్యా సన్నధాన్యం పండించిన వారికి కింటాకు…
తండ్రిని హతమార్చిన తనయుడు*రిమాండ్ కు తరలించిన పోలీసులు
బిచ్కుంద మే 4 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం తండ్రిని హత్య చేసిన కొడుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ఘటన జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ జగడం నరేష్ తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్…
కాటేపల్లి తండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….
జుక్కల్ మే 4 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపుగల్ మండలం కాటేపల్లి తండాలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్బిదారులకు చెక్కులు, లబ్ధిదారులు బి కమలావాయికి 37000,జైపాల్ కు 56000…
నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు
ఎరువుల దుకాణదారుల డీలర్ల సమావేశంలో హెచ్చరించిన.. ఆందోల్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి.. జనం న్యూస్. మే3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) వచ్చే వానకాల సీజన్లో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్…
11 మంది అరెస్ట్”
జనం న్యూస్ 04 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సారా రహిత జిల్లాగా విజయనగరాన్ని తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నవోదయం 2.0 కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో మార్చి 25 నుంచి…
సింహాచలం దుర్ధటనపై మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి: జడ్పీ ఛైర్మన్
జనం న్యూస్ 04 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలం దుర్ధటనపై మంత్రుల కమిటీ బాధ్యత వహించాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భీమిలిలో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. చందనోత్సవంలో భాగంగా ముందుగానే…
ఘనంగా గురాన అయ్యలు గారి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ 04 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జనసేన నాయకులు గురాన అయ్యలు గారి జన్మదిన వేడుకలను జనసేన నాయకులు, అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెలుగు…
భారతదేశాన్ని కాపాడుకునేందుకు మేము ముందుంటాం అని నిరూపించుకుంటున్న…విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు
జనం న్యూస్ 04 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గత కొద్ది రోజుల క్రితం నుండి హైదరాబాద్, భువనేశ్వర్ లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ బి. ఎస్. ఎఫ్. హెడ్ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరుగుచున్నవి. ఇందులో భాగంగా…
ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులుగా నాయుడు
జనం న్యూస్ మే 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీయూడబ్ల్యూజే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్నికలు రామచంద్రపురంలో జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా ఎం ఎన్ వి ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా కాట్రేనికోనకు చెందిన పిఎస్ నాయుడు…
స్ట్రీట్ లైట్ ఇబ్బంది ని పరిష్కరించిన-గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, -కరెంట్ డిపార్ట్మెంట్ భాను, హెల్పర్ రామకృష్ణ
జనం న్యూస్, మే 4 (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం ప్రాములపర్తి విద్యానగర్ కాలనీలో మూడు రోజుల నుంచిస్ట్రీట్ లైట్ రాక ఇబ్బంది పడుతున్న చూసి గ్రామ, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్,…