సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి సిగాచి పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి ఇస్నాపూర్లో ప్రభుత్వ ట్రామా కేర్ ఏర్పాటు చేయండి అసంఘటితరంగ కార్మికులకు ప్రమాద బీమా కల్పించండి జనం న్యూస్ జూలై 01 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు సిగాచి పరిశ్రమ దుర్ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని…
హ్యాపీ డాక్టర్స్ డే డాక్టర్ యోబు సార్ : తెల్ల హరికృష్ణ, పిఎల్ ప్రసాద్
జనం న్యూస్ జూలై 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి డాక్టర్స్ డే సందర్భంగా కూకట్ పల్లి రాందేవ్ రావు హాస్పిటల్ లో నిర్వహిస్తున్న డాక్టర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, పిఎల్…
మహాన్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన హత్నూర జర్నలిస్టులు. తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత
జనం న్యూస్. జూన్ 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. అటు ప్రజలకు,ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమాజంలో ప్రజలకు జరిగే అన్యాయాలను గుర్తించి గొంతెత్తి నిలదీస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని హత్నూర…
కృతిమ అక్రమ ఇసుక డంపును స్వాధీన పరుచుకున్న. హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్
జనం న్యూస్. జూన్ 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో అక్రమ కృత్రిమ ఇసుక డంపులను తహసిల్దార్ పర్వీన్ షేక్. రెవెన్యూ సిబ్బందితో కలిసి సోమవారం స్వాధీనం చేసుకున్నారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంగాపూర్ గ్రామానికి…
హనుమాన్ టెంపుల్ కు విరాళం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ జూలై 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము పూడూరు మండలంలోని బార్లపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం కు తన వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు విరాళం అందజేసిన పరిగి మాజీ శాసనసభ్యులు…
సొంతగూటికి చేరిన మైపాల్ రెడ్డి.
జనం న్యూస్ జులై 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం లోని భాకాపూర్ గ్రామానికి చెందిన మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి…
ఈ నెల 6 తేదీన ఘనంగా ఏకలవ్యుడి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 1 రిపోర్టర్ సలికినీడి నాగు మహా అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు. చిలకలూరిపేట: ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏకలవ్యుని ప్రతిమత కూడిన గోడ…
మహాన్యూస్ ఛానల్ పై దాడిని ఖండించి నిరసన వ్యక్తం చేసిన చిలకలూరిపేట జర్నలిస్టులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 1 రిపోర్టర్ సలికినీడి నాగు తహశీల్దార్ కి వినతిపత్రం అందచేత ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమాజంలో ప్రజలకు జరిగే అన్యాయాలను గొంతు ఎత్తి నిలదీస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన వారిని…
సంవత్సర కాలంలో ఎలమంచిలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు
పింఛన్లు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూలై01,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎలమంచిలి రూరల్ కొండ్రుబిల్లి,పులపర్తిలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటన సందర్భంగా మహిళలు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. కొండ్రుబిల్లి,పులపర్తిలో ఫించన్లు…
డిప్యూటీ డీఈవోకు సమ్మె నోటీసు
జనం న్యూస్ 01 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జూలై9న జరిగే జాతీయ సమ్మెలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఆయాలు పాల్గొంటున్నారని యూనియన్ జిల్లా కార్యదర్శి బి.సుధారాణి తెలిపారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి వెంకటరమణకు సోమవారం…