• April 30, 2025
  • 33 views
ఘనంగా పర్వీన్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం

ఉద్యోగులకు పదవీ విరమణ సహజం ఎస్సారెస్పీ ఈఈ శశిభూషణ్ జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజమని, విరమణ అనంతరం కుటుంబాలతో ఆనందంగా జీవించాలని…

  • April 30, 2025
  • 40 views
కనగర్తి గ్రామం లో బాలుడి పై పిచ్చి కుక్క దాడి

జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం, కనగర్తి గ్రామంలో బుధవారం నాడు బాలుడు పై వీధి కుక్క దాడి చేశినా ఘటనలో, తీవ్ర గాయాలైనట్లు…

  • April 30, 2025
  • 33 views
మే 8 లోపు ఆడిట్ నిర్వహణకు దరఖాస్తులు సమర్పించాలి… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ

జనం న్యూస్, మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి జిల్లాలోని మున్సిపల్ రికార్డుల ఆడిట్ నిర్వహణకు ఆసక్తి గల ఆడిటర్లు మే 8 లోపు దరఖాస్తులు సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో…

  • April 30, 2025
  • 103 views
కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల సమీక్ష..!

జనంన్యూస్.ఏప్రిల్ 30. నిజామాబాదు. ప్రతినిధి. జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ తో కలిసి మంత్రులు ఉత్తమ్…

  • April 30, 2025
  • 40 views
బీరన్న దేవాలయాన్ని శుభ్రపరచిన హనుమాన్ భక్తులు

జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) వీణవంక మండల కేంద్రంలోని గొల్ల, కురుమల ఇలవేల్పైన బీరన్న దేవాలయాన్ని అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం హనుమాన్ భక్తులు శుభ్రపరచారు. బీరన్న దేవాలయంలో ప్రతి…

  • April 30, 2025
  • 36 views
పాకిస్తాన్- భారత్ తో ఎందుకు యుద్ధం కోరుకుంటుంది వాళ్లకున్న బలమేంటి?బలగాలేంటి?

జనం న్యూస్, మే 1 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉందని.. ఈసారి గట్టిగా బుద్ధి…

  • April 30, 2025
  • 35 views
మోత్కులగూడెం స్మశాన వాటిక రోడ్డు కబ్జా

కబ్జా అయిన భూమిని కాపాడాలంటూ ఆర్డిఓ,ఎమ్మార్వో కి వినతిపత్రం.. సామాజిక కార్యకర్త సిలివేరి శ్రీకాంత్ ఆమరణ నిరాహార దీక్ష జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని…

  • April 30, 2025
  • 51 views
ఆర్. ఓ. ఆర్ చట్టం -రైతుల చుట్టం

(జనం న్యూస్ ఏప్రిల్ 30. చంటి) బుదవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం గూర్చి అవగాహన కార్యక్రమాలకి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి…

  • April 30, 2025
  • 31 views
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 30 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మన దేశం కోసం కదలిరా అనే కార్యక్రమం పట్టణంలోని స్థానిక కళామందిర్ సెంటర్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి సంఘీభావంగా పహాల్గంలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ఉగ్రవాదాన్ని…

  • April 30, 2025
  • 45 views
పూల సురేష్ కు ముఖ్యమంత్రి సహాయనిది చెక్ పంపిణీ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్ర వాసి పూల సురేష్ కుమార్ మెదడుకు సంబందించిన అనారోగ్య కారణంగా వేలూరు CMC హాస్పిటల్లో వైద్య చేయించుకున్న సందర్భంలో ఆర్ధికంగా పూర్తిగా దిగజారిన పరిస్థితిలో రాజంపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com