ఘనంగా తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత జయంతి వేడుకలు
జనం న్యూస్, ఏప్రిల్ 30( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గాన కోకిల, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు బెల్లి లలిత జయంతి,వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద…
మహిళా కార్మికుల సంక్షేమానికి పోరాడేది ఐన్టియుసి మాత్రమే – వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి
జనం న్యూస్,ఏప్రిల్ 30,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు ఆర్జీ త్రి ఏరియాలోని ఓసిపి టు లో ఐన్టియుసి పిట్ సెక్రటరీ రామిండ్ల మనోహర్, మహిళా పిట్ సెక్రెటరీలు తిలక్ ప్రియా, రంజాబి ల ఆధ్వర్యంలోమహిళా కార్మికులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇట్టి…
భూ భారతి 2025 చట్టం రైతుకు ఆయుధం లాంటిది
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మద్నూర్ ఏప్రిల్ 29 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటు వంటి భూ భారతి 2025 (ఆర్.ఓ.ఆర్ చట్టం) తెలంగాణ రైతులకు ఆయుధం లాంటిదని దాన్ని సద్వినియోగం…
న్యాయం చేయని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ
భార్య భర్తల మధ్య నలుగుతున్న చిన్నారులు జనం న్యూస్ 29 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కూరిమెళ్ళ శంకర్ ) చుంచుపల్లి మండల పరిధిలోని శేషగిరి నగర్ గ్రామపంచాయతీ నివాసముంటున్న నగ్మా అజ్మేరి భర్త ఆవిర్ అహ్మద్ దాంపత్య జీవితంలో…
చదువు తో పాటు క్రీడాలలో రానించాలి డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు
.జనం న్యూస్ ఏప్రిల్ 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో యువత క్రీడలపై దృష్టి సారించి, జిల్లా, రాష్ట్రస్థాయిలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావు అన్నారు. మంగళవారం రోజు మహాత్మ జ్యోతిబాపూలే యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్గ్రామంలో నిర్వహిస్తున్న…
జడ్జి ప్రియాంకకు భద్రాచల తలంబ్రాలు అందజేసిన
సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు జనం న్యూస్, ఏప్రిల్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం…
రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ( ఎస్ ఆర్ పి) లు గా మార్కుక్ మండల ఉపాధ్యాయుల ఎంపిక
జనం న్యూస్, ఏప్రిల్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను 152 మంది సబ్జెక్టు రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్ గా పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది .మొత్తం…
భూభారతి చట్టంపై అవగాహన సదస్సు.
జనం న్యూస్ 30ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని రైతు వేదిక లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి (కొత్త ఆర్ఓఆర్ చట్టం) పైన మంగళవారం రోజున ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రభుత్వ…
ఘనంగా తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత జయంతి వేడుకలు
జనం న్యూస్, ఏప్రిల్ 30( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గాన కోకిల, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు బెల్లి లలిత జయంతి,వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద…
కల్వచర్లలో నూతన ట్రాన్స్ఫార్మ్ (డి టి ఆర్) ప్రారంభం
జనం న్యూస్, ఏప్రిల్ 30, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు కల్వచర్ల గ్రామంలోనీ రెండ్ల వాడ,శివాలయం విధికి తరచూ కరెంట్ ఓవర్ లోడ్ సమస్య ఉందని గ్రామస్థులు తాజా మాజీ సర్పంచ్ గంట పద్మ వెంకటరమణ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చిన…