• April 24, 2025
  • 55 views
దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు , బిజెపి నాయకులు పోతురాజు మస్తానయ్య దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా నేడు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని…

  • April 24, 2025
  • 147 views
పర్యావరణ పరిరక్షకుడువనజీవి జానకి రామయ్య మృతి తీరని లోటు

నిర్భయ ఫౌండేషన్ అధ్యక్షురాలు మల్లెల ఉషారాణి జనం న్యూస్ 24 ఏప్రిల్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని,, వారి జీవితము భావితరాలకు ఆదర్శప్రాయమని ఎక్కువ చదువు లేకపోయినా ఎంతో…

  • April 24, 2025
  • 53 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సదయ్య

జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామ నివాసులు కొమ్ముల మల్లయ్య రమ కుమారుడు నాగులు నిత్య (అమ్ములు) వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పరకాల మార్కెట్…

  • April 24, 2025
  • 49 views
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా!పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు తప్పవు

మల్టీజోన్ ఐజి పి.సత్యనారాయణ జనం న్యూస్. ఏప్రిల్ 24. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి (అబ్దుల్ రహమాన్) మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని.మల్టీ జోన్-ll ఐజి. పి. సత్యనారాయణ తెలిపారు. ఈ…

  • April 24, 2025
  • 47 views
జడ్పిటిసి దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నల్లతిమ్మాయిపల్లి గ్రామంలో రాముల దేవస్థానం నందు శ్రీ శ్రీ శ్రీ రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది పూజలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయించి నల్ల తిమ్మాయపల్లి గ్రామ ప్రజలు ఎల్లవేళలా…

  • April 24, 2025
  • 48 views
ఘనంగా వీడ్కోలు కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఏప్రిల్ 24. తర్లుపాడు మడలంలోని మేకలవారిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా జరిగయి.మేకలవారిపల్లి పాఠశాల తుది తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు HM…

  • April 24, 2025
  • 86 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి జనం న్యూస్ ఏప్రిల్ 25 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని గురువారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో నరసింహులగూడెం జిల్లా…

  • April 24, 2025
  • 41 views
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో వ్యాసరచన,చిత్రలేఖన పోటీలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 24. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు…

  • April 24, 2025
  • 44 views
బాల విజ్ఞాన మేళా సమ్మర్ క్యాంపు ను ప్రారంభించిన జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు

జనం న్యూస్ ఏప్రిల్ 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గ్రామీణ ప్రాంత విద్యార్థుల సహజ మేథో వికాసానికి సమ్మర్ క్యాంపులు దోహదం చేస్తాయని జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గోళ్ళమూడి రమేష్ బాబు అన్నారు. గురువారం మునగాల…

  • April 24, 2025
  • 37 views
క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు కార్యక్రమం

జనం న్యూస్ – ఏప్రిల్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 2వ వార్డులో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతుల కార్యక్రమం నిర్వహించారు,నందికొండ మున్సిపాలిటీ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ సమయంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com