కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం
జనం న్యూస్ – ఏప్రిల్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లో నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి ఆధ్వర్యంలో…
పోగొట్టుకున్న 264 మొబైల్స్ ను ట్రేస్ చేసి, బాధితులకు అందజేత
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ను సైబరు సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో ట్రేస్చేసిన సుమారు రూ.42.85…
పురపాలక శ్మశాన వాటికను అభివృద్ధికి నిధులు కేటాయించండి..
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్… జనం న్యూస్ 24 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వైయస్సార్ నగర్ కు వెళ్ళే దారిలో ఉన్న నగరపాలక ఆధ్వర్యంలో ఉన్న శ్మశాన…
ఆత్మహత్యాయత్నం నుండి బాలికను రక్షించిన కానిస్టేబులుకు ప్రశంసలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంటులో ఒకమ్మాయి ఆత్మహత్యకుప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు వచ్చిన ఫిర్యాదుపై, విజయనగరం 2వ…
పదిలో “విజేత” విద్యార్థులు “విజయ” కేతనం
గుడివాడ అఖిల్ -584 మొదటి స్థానం షేక్ ఆరోధ్య బేగం-578 రెండువ స్థానం నౌడు సాయి రుత్విన్-575 మూడువ స్థానం జనం న్యూస్ 24 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మెంటాడ మండలం లో ఉన్న హై స్కూల్…
ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చాటిన మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల విద్యార్థులు..
జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల కళాశాల (బాలుర) ఆసిఫాబాద్ సత్తా చాటిన విద్యార్థులు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో…
బి ఆర్ఎస్ రజతోత్సవ సభ కరపత్ర ఆవిష్కరణ
జనం న్యూస్ ఏప్రిల్ 22 (నడిగూడెం) ఈనెల 27న టిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా మండల కేంద్రంలో గల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రజతోత్సవ సభ కరపత్ర ఆవిష్కరణ బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా…
ఏప్రిల్ 27 న జరిగే గులాబీ పండుగను విజయవంతం చేయండి..
హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాజీ మంత్రివర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తక్కలపల్లి రవీందర్రావు మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్.…
నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి- ఎస్పీ నరసింహ
జనం న్యూస్ ఏప్రిల్ 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సాధారణ దుస్తులు ధరించి పోలీసుల పేరు చెప్పి ఎవరైనా వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ…
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఐపిఎస్.,
జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య గారు తేది 16.12.2024 న గుండెపోటుతో మరణించగా ఆయన సతీమణి…