మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అదనపు కలెక్టర్ డి.వేణు
డ్రగ్స్ నష్టాల పై విస్తృత ప్రచారం కల్పించాలి మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన అదనపు కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 16,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్…
మున్సిపల్ కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ ఆయాజ్ నిన్న అంబేద్కర్ జయంతి వేడుకలను, తూతూ మంత్రంగా నిర్వహించరని, అరగంటలో ముగించడం, ఏంటి అని అక్కడికి బిజెపి పార్టీ నాయకులు…
జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఘనంగా ప్రపంచ చిత్రకారుల దినోత్సవం
చిత్రకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.. ప్రముఖ చిత్రకారుడు శిల్ప భాస్కర్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ప్రపంచ చిత్రకారుల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం…
మేడే ను జయప్రదం చేయండి సి.ఐ.టి.యు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి
జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మేడే ను పురస్కరించుకొని జైనూర్ ,సిర్పూర్ (ఉ) లింగాపూర్ మండల కేంద్రాల్లో విద్యవనరుల కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ మండల కమిటి సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం కార్మికుల…
భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు జరిగిన పత్రిక సమావేశం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్…
కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. జనం న్యూస్,ఏప్రిల్15,జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడుతున్నామని ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం…
సమసమాజ నిర్మాణ కోసం పాటుపడిన పోరాటయోధుడు అంబేద్కర్ ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు దళిత సంక్షేమం, అభ్యున్నతికి ఏ పార్టీ అమలుచేయని పథకాలు టీడీపీ అమలుచేసింది : ప్రత్తిపాటి. అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా, సమాజంలోని అన్నివర్గాల ప్రజల ఐక్యతకోసం, సమసమాజ నిర్మాణంకోసం…
భక్తులకు మజ్జిగ పంపిణీ ఉచిత ఆటో ప్రయాణం
జనం న్యూస్, ఏప్రిల్15,అచ్యుతాపురం: మండలం పేరుగాంచిన శ్రీ చోడమాంభిక అమ్మవారి పండగ సందర్భంగా మోసయ్య పేట శ్రీ యువశక్తి ఆటో యూనియన్ అసోసియేషన్ సీఐటీయూ అనుబంధం వారి ఆధ్వర్యంలో మోసయ్యపేట నుండి చోడపల్లి గుడికి వెళ్లే భక్తులకు పది ఆటోలను పెట్టి…
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గస్థాయి సమావేశం..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి. బి ఆర్ ఎస్ పార్టీ రజితోత్సవ వేడుక సన్నాహక సమావేశం బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో డిచ్ పల్లి లోని జి కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. రూరల్ ప్రాంతంలోని కార్యకర్త నుండి సీనియర్ నాయకుల వరకు…
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
జనం న్యూస్,ఏప్రిల్15, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…