ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో, తుమ్మనపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా…
ప్రభుత్వ బాలికల ఉన్నంత పాఠశాలలో పోషణ జాతర కార్యక్రమం
జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి హాజరు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. పోషణ పక్షోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లోని…
రాజ్యాంగం పరిరక్షణ కొరకై పోరాడుదాం..!
జనంన్యూస్. 17. నిజామాబాదు. సిరికొండ. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మత ఫాసీజాన్ని తరిమి కోడ్దాం దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మత ఘర్షణలు సృష్టిస్తున్న ఆర్. ఎస్.ఎస్.,బీ.జే.పీ.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం.రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్…
వాజేడు ప్రాధమికఆరోగ్య కేంద్రం లో క్షయ నిర్ధారణ పరీక్షలు
జనంన్యూస్ ఏప్రిల్ 17 బట్టా శ్రీనివాసరావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మరియు టిబి ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం రోజున క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వయించారుఆశా కార్యకర్తలు గుర్తించిన…
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్
జనం న్యూస్ ఏప్రిల్ 17 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పరిపాలన అనుకుంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన సాగిస్తోందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా రాహుల్…
నాంపల్లి ఈడి ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ కమిటీ
జనం న్యూస్ ఏప్రిల్ 17 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఎఐసిసి పిలుపు మరియు టీపీసీసీ పిలుపు మేరకు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి ఈడీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ కమిటీ. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్…
ప్రాణం మీదే రక్షణ మీదే
ప్రాణం పోతే రెండో ప్రాణం రాదు ఎస్ఐ కే శ్వేత జనం న్యూస్ 17 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన…
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోలుకేంద్రలు ప్రారంభోత్సవం
జనం న్యూస్ ఎప్రిల్ 17 జగిత్యాల జిల్లా. బీర్ పూర్ మండలం లోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో వారి ధాన్యం కొను గోలు కేంద్రాలను అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంబించిన కేడిసీసీ జిల్లా మేంబర్…
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం రూపకల్పన…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ & మ్యూటేషన్ కు భూమి పట్టం తప్పనిసరి 30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు…
దళితుల సమాన అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇన్నగంటి జగదీష్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 17 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇన్నగంటి జగదీష్, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సాతులూరి కుమార్, జిల్లా పార్టీ…