• April 15, 2025
  • 18 views
బిసి హాస్టల్ వర్కర్స్ ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి

జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లాలో బిసి హాస్టల్స్ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల 12 నెలల పెండింగ్ వేతనాలు వేంటనే చెల్లించాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన…

  • April 15, 2025
  • 24 views
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

జనం న్యూస్,ఏప్రిల్15,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి…

  • April 15, 2025
  • 20 views
మే-20న జరిగే దేశ వ్యాపిత సమ్మెను జయప్రదం చేయండి

ట్రేడ్ యూనియన్ సెంటర్ అఫ్ ఇండియా (టియుసిఐ)జిల్లా అధ్యక్షులు గోగార్ల తిరుపతి జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మే-20వ తేదీన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని…

  • April 15, 2025
  • 17 views
పాఠశాలల పరిరక్షణకు, అడ్మిషన్ పెంపకై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సహకరిస్తుంది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట మండల విద్యా శాఖధికారి కి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశంలోఎస్టీయు ప్రాతినిధ్యం చేయడం జరిగింది మండల విద్యాశాఖకార్యాలయం నందు చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ…

  • April 15, 2025
  • 21 views
హనుమాన్ శోభాయాత్ర ఏర్పాటులను పర్యవేక్షిస్తున్న హిందూ సంస్థలు

జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈనెల ఏప్రిల్ 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సుంకర మెట్టు సత్యనారాయణ స్వామి దేవాలయం జంక్షన్ నుండి కొత్తూరు జంక్షన్ వద్ద హనుమాన్ దేవాలయం వరకు వేల సంఖ్యలో…

  • April 15, 2025
  • 19 views
ప్రతి మొకనూ సంరక్షించాలి

వేసవి కాలంలో నర్సరీలో మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్…

  • April 15, 2025
  • 17 views
ప్రతి మొకనూ సంరక్షించాలి

వేసవి కాలంలో నర్సరీలో మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్…

  • April 15, 2025
  • 17 views
అరబుపాలెంలో ‌అయోధ్య రామునికి హారతి పట్టిన సుందరపు

జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీరామరక్ష రథయాత్ర రెండవ రోజు మునగపాక మండలం అరబుపాలెం గ్రామం నుండి రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్ర లో ఎలమంచిలి శాసనసభ్యులు సుందర్ విజయకుమార్ పాల్గొని అయోధ్య రామని దర్శించుకుని హారతి…

  • April 15, 2025
  • 27 views
వేములకుర్తి లో జై బాబు జై భీమ్ జై సమిధన్ కార్యక్రమం

జనం న్యూస్, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: వేములకుర్తి గ్రామంలో జై బాబు జై భీమ్ జై సమిధన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జువాడి రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ కృష్ణారావు హాజరైనారు వారు భారత రాజ్యాంగాన్ని రాసిన మహానీయుడు డాక్టర్…

  • April 15, 2025
  • 19 views
బాలవికాస స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలం లోని మడిపల్లి గ్రామంలో అంబాల సుమలత శ్రీనివాస్, దంపతుల ఏర్పాటు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com