• April 5, 2025
  • 52 views
దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

రామగుండం కమీషనరేట్ లో ఘనంగా బాబూ జగ్జీవన్‌ రాం 118వ జయంతి వేడుకలు జనం న్యూస్, ఏప్రిల్ 6,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రాం 118వ జయంతి వేడుకలు రామగుండము పోలీస్ కమీషనరేటులో ఘనంగా…

  • April 5, 2025
  • 46 views
జగ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త

జనం న్యూస్ ఏప్రిల్ (5) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ…

  • April 5, 2025
  • 58 views
ఎమ్మెల్యే బుచ్చిబాబును కలిసిన ఎంపీపీ

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ –5 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) ముమ్మడివరం శాసన సభ్యులు దాట్ల బుచ్చిబాబును మర్యాద పూర్వకంగా కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోలాటి సత్యవతి మురమళ్ళ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలిశారు,…

  • April 5, 2025
  • 54 views
ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న అకోండి అంజి

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రియల్ 5( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన అమరావతి చిత్రకళా వీధి పేరుతో రాజమండ్రి లో జరిగిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన ఆద్యంతం…

  • April 5, 2025
  • 58 views
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

జనం న్యూస్ ఏప్రిల్ 5, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల రహిత సమాజం…

  • April 5, 2025
  • 52 views
వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి, అరెస్టుకు రంగం సిద్ధం?

జనం న్యూస్ ఏప్రిల్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అరెస్టుకు రంగం సిద్ధమై నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లారు. ఏపీ మద్యం కేసుకు…

  • April 5, 2025
  • 53 views
స్వతంత్ర సమర యోధుడు బాబు జగ్జీవన్ రావు117 వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో గల రిక్షాపుల్లర్స్ కాలనీలో మహనీయునికి పూలమాలవేసి నివాళులు అర్పించిన డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఈ కార్యక్రమంలో రంగారావు మాట్లాడుతూ జగ్జీవన్ రావు…

  • April 5, 2025
  • 54 views
నేటి నుండి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

జనం న్యూస్ ఏప్రిల్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సా లను జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య తేదీ లతో పాటు వాహన సేవల వివరాలను వెల్లడించింది. నేటి సాయంత్రం…

  • April 5, 2025
  • 45 views
ఐవోలు నుండి ఇంద్రేశం మీదుగా పటాన్ చేరు గుంతలమయమైన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలి

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జగన్ న్యూస్ ఏప్రిల్ 5 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నుండి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్ వెళ్లే ఆర్ అండ్ బి గుంతలు పడ్డ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేయాలని, నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని…

  • April 5, 2025
  • 51 views
డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణములోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రావు,డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహాలకు పులమాలలు వేసి నివాళులర్పింటము జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com