• February 28, 2025
  • 34 views
రీసర్వేలో కూడా పాల్గొనని కేసీఆర్‌ ఫ్యామిలీ

జనం న్యూస్ మార్చ్, 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రీసర్వేలో కూడా పాల్గొనని కేసీఆర్‌ ఫ్యామిలీ తెలంగాణ సర్కారుకు కేసీఆర్‌ ఫ్యామిలీ మరోసారి షాకిచ్చింది. కుల గణనలో పాల్గొనని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16…

  • February 28, 2025
  • 45 views
ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలి

హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ జనం న్యూస్ మార్చి 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామంలో శుక్రవారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ జనరల్ మేనేజర్ అశోక్, మాట్లాడుతూ రైతులతో…

  • February 28, 2025
  • 46 views
స్థానికేతర కోట తెలంగాణ కే

జనం న్యూస్ మార్చ్1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగు…

  • February 28, 2025
  • 42 views
దేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం..

జనం న్యూస్ మార్చ్ 1,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.…

  • February 28, 2025
  • 61 views
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి” ఘనంగా నేషనల్ సైన్స్ డే

జనం న్యూస్ ఫిబ్రవరి 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల”లో భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్…

  • February 28, 2025
  • 61 views
కోదాడ డివిజన్ పరిధిలో త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి

ప్రతి ఇంటికి నాణ్యమైన త్రాగునీరు అందాలి రానున్న వేసవికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి ఉపాధి హామీలో లేబర్ మొబిలైజేషన్ ఎక్కువ ఉండెల చర్యలు తీసుకోవాలి అన్ని గ్రామ పంచాయతీ బోర్వెల్స్ వద్ద రీఛార్జ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి జిల్లా కలెక్టర్…

  • February 28, 2025
  • 50 views
జాతీయ సైన్స్ దినోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపిచెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేట నందు ఘనంగా సైన్స్ దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిలిపి…

  • February 28, 2025
  • 46 views
పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశం..!

జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వీడుకోలు సమావేశంలో భాగంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని పదవ తరగతి విద్యార్థులకు చదువుని కష్టంగా కాకుండా ఇష్టపడి…

  • February 28, 2025
  • 61 views
ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ // ఫిబ్రవరి // 28 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జాతీయ సైన్స్ దినోత్సవంపురస్కరించుకొని జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత పాల్గొని విద్యార్థులు…

  • February 28, 2025
  • 48 views
శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలి రాజధాని పాఠశాల చైర్మన్ కరస్పాండెంట్ యాద నరేంద్ర గుప్తా

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు విద్యతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలని రాజధాని పాఠశాల చైర్మన్ కరస్పాండెంట్ యాద నరేంద్ర గుప్తా సూచించారు శుక్రవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని జగద్గిరిగుట్ట…

Social Media Auto Publish Powered By : XYZScripts.com