• February 24, 2025
  • 58 views
అంగరంగ వైభవం గా శ్రీ పార్వతి పరమేశ్వరుల కల్యాణమహోత్సవం.

జనం న్యూస్ ఫిబ్రవరి 24 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట గ్రామం లో ని శివాలయం లో శివాపార్వతుల కళ్యాణం ఎంతో రంగా రంగా వైభవం జరిగింది.ఈ కార్యక్రమం లో భక్తులు…

  • February 24, 2025
  • 62 views
ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో..బల్లల..లొల్లి..!!

జనం న్యూస్ విజయవాడ ఎస్టేట్ అధికారులకు తలనొప్పిగా మారిన సెల్ఫోన్ రిపేర్.. నోటీసులు జారీ చేసిన ఎస్టేట్ ఆఫీసర్.. గత కొన్నాళ్లుగా విజయవాడ ఎన్ టి ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న ఎలక్ట్రానిక్ షాపుల ముందు సెల్ఫోన్ రిపేర్ చేస్తే బల్లల…

  • February 24, 2025
  • 52 views
బిఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి గా ఏకుల వెంకటేర్లు

పిబ్రవరి 24 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి గా ఏకుల వెంకటేశ్వర్లునియమితులైనట్లు బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కొండా కౌషిక్ సోమవారం…

  • February 24, 2025
  • 42 views
బిచ్కుంద మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జోరుగా ప్రచారం

బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) సోమవారం రోజున బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్ – ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్…

  • February 24, 2025
  • 66 views
రత్నవరం యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక.

జనం న్యూస్ ఫిబ్రవరి 24 నడిగూడెం నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామం లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్,…

  • February 24, 2025
  • 54 views
భవన నిర్మాణ కార్మికులు కు ఎన్నికల హామీఅములు చేయాలి : జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ

జనం న్యూస్ ఫిబ్రవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : మేము అధికారం లో వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరణ చేస్తాం అన్న ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం తక్షణమే అములు చేయాలనీ ఆంధ్రప్రదేశ్…

  • February 24, 2025
  • 66 views
మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.

జనం న్యూస్ ఫిబ్రవరి 24(నడిగూడెం) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మోడల్ ఇంటినిర్మాణాలను అన్ని మండల కేంద్రాలలో సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డు మేనేజ్మెంట్ డైరెక్టర్ గౌతం అన్నారు. నడిగూడెం మండలకేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ…

  • February 24, 2025
  • 134 views
గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బందు పథకం దళితులకు బెశరత్ గా ఇవ్వాలి

కంగ్టి లో దళిత బందు పథకానికి అందించాలని దళితుల నిరసన ర్యాలీ దళితులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జనం న్యూస్,ఫిబ్రవరి 24,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో కంగ్టి మండలానికి చెందిన వివిధ గ్రామాల దళితబంధు లబ్ధిదారులు కంగ్టి మండల…

  • February 24, 2025
  • 45 views
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం…

  • February 24, 2025
  • 47 views
వచ్చిన నీరు వచ్చినట్లు కేసి కెనాల్ కు విడుదల.. జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా తుమ్మిళ్ల ఎత్తిపోతల పంపకు అందని నీరు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద పంటలు ఎండుతుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు.డిస్ట్రిబ్యూటర్ 23 కు చేరుకొని ఆర్డీఎస్ నీటి వాటా.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com