• February 27, 2025
  • 98 views
ఆన్‌లైన్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు ఆన్‌లైన్‌ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. సైబర్‌ నేరగాళ్లు సులభంగా డబ్బులు సంపాదించాలని తప్పుడు మార్గాలను ఎంచుకోని రకరకాల…

  • February 27, 2025
  • 76 views
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జనం న్యూస్ ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ (HCL Tech’s Global Delivery Center)ను ముఖ్యమంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

  • February 27, 2025
  • 75 views
జోగులాంబ గద్వాల్ జిల్లా

మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం : జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు, ఐపీఎస్ మహిళా పై జరిగే వేదింపులకు అడ్డుకట్ట వేయడంలో మల్టీ జోన్ -II జిల్లా లో ఉత్తమ పనితీరును కనబరచిన జోగుళాంబ గద్వాల్ పోలీస్ షి…

  • February 27, 2025
  • 48 views
వీరేశ్వర స్వామి వారికి సువర్ణ నాగాభరణం బహూకరణ:

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నిత్యకళ్యాణం పచ్చతోరణంగా మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారికి మహా శివరాత్రి మహా పర్వదినం పురస్కరించుకొని , చెయ్యరు గ్రామ వాస్తవ్యులు శ్రీ త్సవటపల్లి నాగేంద్రరావు దంపతులు 313 గ్రా బంగారం తయారు…

  • February 27, 2025
  • 107 views
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డివో

జనం న్యూస్ ఫిబ్రవరి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు మునగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని బుధవారం కోదాడ ఆర్డివో సూర్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

  • February 27, 2025
  • 66 views
నీల వైష్ణవి జన్మదినం సందర్భంగా బొమ్మల గుడి శివాలయంలో అన్నదానం

జనం న్యూస్ //ఫిబ్రవరి 27// జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక కు చెందిన నీల నాగరాజు శ్రీలత ల పుత్రిక నీల వైష్ణవి 9వ జన్మదినం సందర్భంగా, జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో సుమారు 200 మందికి అన్నదానం, స్వీట్లు పంపిణీ…

  • February 27, 2025
  • 40 views
నాగార్జునసాగర్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నిక సజావుగా సాగింది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసే సమయం…

  • February 27, 2025
  • 68 views
ఓటు హక్కును వినియోగించుకున్న …. రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ వీరన్న చౌదరి

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం నాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటును రాజనగరం భారతీయ జనతా పార్టీ…

  • February 27, 2025
  • 46 views
ఓటు హక్కును వినియోగించుకున్న …. రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ వీరన్న చౌదరి

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం నాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటును రాజనగరం భారతీయ జనతా పార్టీ…

  • February 27, 2025
  • 42 views
వాయు లింగేశ్వర ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ 9వ వార్డు పరిధిలో బీసీ కాలనీలో వాయు లింగేశ్వర దేవాలయంలో గురువారం నాడు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com