మహిళలకు అవగాహన కల్పించిన సఖి లీగల్ అడ్వైజర్ శ్రీదేవి…
జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలో వివో కమ్యూనిటీ హాల్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం…
గురుకులంలో సాయి ఎక్సలెంట్ విద్యార్థులు ప్రభంజనం
గురుకులంలో 60 సీట్లు సాధించిన విద్యార్థులు జనం న్యూస్,ఏప్రిల్ 4, జూలూరుపాడు (రిపోర్టర్ జశ్వంత్): ఐదో తరగతి ప్రవేశానికి గురుకుల పరీక్షలలో అత్యధిక సీట్లు సాధించిన 60 మంది ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ ఆరబోయిన హుస్సేన్ విద్యార్థులకు అభినందనలు…
ట్విన్నింగ్ అఫ్ స్కూల్స్ కార్యక్రమం
జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ కుమార్) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం లో మొత్తం ఆరు ప్రాథమికొన్నత పాఠశాలలు ట్విన్నింగ్ అఫ్ స్కూల్స్ అను కార్యక్రమం క్రింద, అనుభవాలు పంచుకోవడం, విద్యార్థుల మధ్య…
క్షయ వ్యాధి బాధితులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
జనం న్యూస్ // ఏప్రిల్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా క్షయ నియంత్రణ సంస్థ, జమ్మికుంట టిబి యూనిట్ ఆధ్వర్యంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలలో టిబి మందులు వాడుతున్న వారికి…
స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో ఘనంగా మొదటి వార్షికోత్సవం
జనం న్యూస్ – ఏప్రిల్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో శుక్రవారంనాడు మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పాఠశాల మొదటి వార్షికోత్సవం సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ నకులరావు, ప్రిన్సిపల్ ఏ శివకుమార్ జ్యోతి ప్రజ్వలతో…
గుడి, మసీద్ లకు ఇబ్బంది లేకుండా రహదారి అలైన్ మెంట్ మార్చండి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు బొప్పూడి ప్రజల మనోభావాలను గౌరవించి రహదారి నిర్మాణం చేపట్టండి : ప్రత్తిపాటి. గ్రామస్తులు, రైతుల సమస్యల్ని గతప్రభుత్వం పట్టించుకోలేదు : పుల్లారావు కూటమిప్రభుత్వం జాతీయరహదారుల నిర్మాణాన్ని వేగవంతం…
బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలకు రక్షణ కరువైంది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రధాని మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు.…
పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందేలా చర్యలు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం సరఫరా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ జనం న్యూస్ , ఏప్రిల్ 05, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా…
తెల్ల రేషన్ కార్డు తో దరఖాస్తు చేసుకోవచ్చు?
జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ,…
వామనరావు దంపతుల హత్య కేసును నేడు విచారించిన ధర్మాసనం
జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్,…