• April 4, 2025
  • 53 views
కాట్రేనికోన మండల ఎంఈఓ.2 వెంకటరమణ పై ఎంపీడీఓ పిర్యాదు….

జనం న్యూస్ ఏప్రిల్ 4 కాట్రేనికోన బుధవారం పాత్రికేయులు విద్యార్థుల అవసరతను దృష్టిలో పెట్టుకుని కాట్రేనికోన మండలంలో పనిచేసే ఉపాధ్యాయులు సమయపాలన పాటించటం లేదని మాకు ఉన్న సమాచారం మేరకు కాట్రేనికోన ప్రెస్ మరియు ఆఫీసర్స్ వాట్సాప్ గ్రూపు నందు మండల…

  • April 4, 2025
  • 46 views
బెటాలియన్ పోలీసు శిక్షణ కేంద్రంలో మౌళిక వసతులను పరిశీలన

విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ జనం న్యూస్ 04 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎపిఎస్పీ చింతలవలసలో గల బెటాలియన్ శిక్షణ కేంద్రంను విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ ఏప్రిల్…

  • April 4, 2025
  • 44 views
ఫైరింగు చేయుటలో లక్ష్యం గురి తప్పకూడదు

విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 04 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు వార్షిక ఫైరింగు ప్రాక్టీసును నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్దగల జిల్లా పోలీసు శిక్షణ…

  • April 4, 2025
  • 45 views
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమాన

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 04 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో 2022 సం.లో నమోదైన హత్య కేసులో నిందితుడు కొత్తవలస మండలం అప్పన్నదొర పాలెం పంచాయతీ…

  • April 4, 2025
  • 48 views
దేశ ప్రజా సంస్థలను, కార్మిక చట్టాలను కార్పొరేట్లకి ధారాదత్తం చేస్తే ప్రతిఘటన తప్పదు.-సిపిఐ జిల్లా సహాయ బుగత అశోక్

జనం న్యూస్ 04 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశ ప్రజా సంస్థలను, కార్మిక చట్టాలను కార్పొరేట్లకి ధారాదత్తం చేస్తూ కార్పొరేట్ల సేవలో మునిగిపోతున్న మోడీ విధానాలు మార్చుకోకపోతే తీవ్రమైన ప్రతిఘటన తప్పదనీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి…

  • April 3, 2025
  • 47 views
బుద్ధగయ మహాబోధి విహార్ బౌద్ధులకు అప్ప చెప్పాలి

జనం న్యూస్ ఏప్రిల్03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

  • April 3, 2025
  • 54 views
వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ పదవి మాదిగ సామజిక వర్గానికి కేటాఇంచాలి.

తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్. జనం న్యూస్,ఏప్రిల్ 03,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్గా మాదిగ సామాజిక వర్గానికే కేటాయించాలని…

  • April 3, 2025
  • 55 views
కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి

జనం న్యూస్ 04ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా గురువారం రోజున పెగడపెల్లి మండలం నంచర్ల నుండి దేవికొండ మీదుగా ల్యాగలమర్రి వరకు నిర్వహించిన…

  • April 3, 2025
  • 51 views
మండలంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించండి

జనం న్యూస్ ఏప్రిల్ 03(నడిగూడెం) మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ వద్ద గల చౌదరి చెరువు అలుగు ద్వారా సోరంగేశ్వర చెరువుకు వెళ్ళు ప్రధాన కాలువ పూడికతీకితతో పాటు నీరు సాపిగా వెళ్లేటట్టు సిమెంట్ కాంక్రీట్ తో శాశ్వత పరిష్కారం చేసి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com