• April 3, 2025
  • 50 views
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న తాసిల్దార్ జివి సుబ్బారెడ్డి పేర్కొన్నారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మన గృహాల్లో జరిగే శుభకార్యాలను విలాసవంతంగా ఘనంగా నిర్వహించుకుంటామని కానీ మన చుట్టుపక్కల ఉన్న నిరుపేదలు నిరాశలను గుర్తించి వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించటం…

  • April 3, 2025
  • 50 views
దాతృత్వాన్ని చాటుకున్న పోలేపల్లి జనార్దన్

జనంన్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 3 తర్లుపాడు మండల తర్లుపాడు హిందూ స్మశాన అభివృద్ధికి తర్లుపాడు మండల ప్రజల అవసరార్థం చనిపోయిన వ్యక్తులను భద్రపరిచే ఏసీ ఫ్రిజర్ బాక్స్ ని తర్లుపాడు గ్రామ వాసి , వాసవి సత్ర సముదాయాల జాయింట్…

  • April 3, 2025
  • 66 views
లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రని విజయవంతం చేయండి..

డి.ఎస్.పి, జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ జనం న్యూస్, ఏప్రిల్ 4( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ కుమార్) బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీన ఆదిలాబాద్…

  • April 3, 2025
  • 57 views
నిజామాబాద్ నుండి భద్రాచలం కళ్యానానికి కదిలిన గోటి తలంబ్రాలు

30కిలోల గోటి తలంబ్రాలు అందించిన నిజామాబాద్ భక్తులు రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేత రామకోటి రామరాజు ప్రోత్సాహంతోనే 2సారి పాల్గొన్నాము జనం న్యూస్, ఏప్రిల్ 4 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ లోని…

  • April 3, 2025
  • 81 views
కొత్తగూడెం నియోజవర్గ బీఎస్పీ అధ్యక్షుడుగా. కురుమేల్ల శంకర్ నియమాకం.

అభినందనలు తెలిపిన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు. పార్టీలోకి ఆహ్వానించిన. బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షులు. తడికేల శివకుమార్ జనం న్యూస్ 03 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చుంచుపల్లి మండల పరిధిలోని.…

  • April 3, 2025
  • 56 views
వృక్షాలు,వన్యప్రాణులను రక్షించుకుంటేనే మనుషులు జీవించేది

వాతావరణ మార్పులకు,అధిక ఉష్ణోగ్రతలు పెరగడానికి అడవులు రోజురోజుకు తగ్గిపోవడమే ప్రధాన కారణం అడవులను వన్యప్రాణులను కాపాడుకున్నప్పుడే మనుషులు సంతోషంగా జీవించగలరు ‌ ఎఫ్ఆర్ఓ ఆదిత్య జనం న్యూస్ ఏప్రిల్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ…

  • April 3, 2025
  • 74 views
ఆందోల్ లో సన్న బియ్యం పంపిణీ నీ ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.

జనం న్యూస్ 03-04-2025 ఆందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత పథకంలో భాగంగా ఆందోల్ – జోగిపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్ లో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో…

  • April 3, 2025
  • 56 views
పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం సరఫరా – పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ 3 ఏప్రిల్ ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండల కేంద్రంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్…

  • April 3, 2025
  • 57 views
పోటీతత్వం పెంపొందించుకోవాలి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో గురువారం నాడు మండల స్థాయి విద్యారంగ పోటీలను నందలూరు మండల విద్యాశాఖాధికారి 1 L.నాగయ్య. ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు…

  • April 3, 2025
  • 69 views
కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

జనంన్యూస్ ఏప్రిల్ 3 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com