అధికారంలో ఉండి విద్యార్థులకు రూ.6,500 కోట్లు ఎగ్గొట్టిన జగన్,
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఇప్పుడు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు మాజీమంత్రి ప్రత్తిపాటి నాడు-నేడు పథకంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థుల జీవితాలతో ఆటలాడిన అవినీతి పరుల్ని కఠినంగా శిక్షించాలని మంత్రి లోకేశ్…
గిరిజనులు హోలీ లెంగి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు
పయనించే సూర్యుడు గాంధారి 12/03/25 గాంధారి మండల కేంద్రంలో గిరిజనులు హోలీ లెంగి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్ గుడి సమీపంలో బంజారా సాంప్రదాయ నృత్యమైన హోలీ లెంగీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే…
రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన పసుపులేటి
జనం న్యూస్ 11మార్చ్( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతీ నిధి కురిమెల్ల శంకర్ ) కేంద్ర మాజీమంత్రివర్యులు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారిని మర్యాద పూర్వకం గా కలిసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పసుపులేటి వీరబాబు. బాదావత్…
తడ్కల్ మండలం ఏర్పాటుకు 304 జీవో అమలు చేయరా..
నాడు తడ్కల్ మండలానికై ధర్నా చేసిన నాయకులే, నేడు మండల ఏర్పాటుకు విస్మరించారు. నూతన మండల కేంద్రంగా తడ్కల్ ను ఏర్పాటు చెయ్యాలని ప్రజల డిమాండ్. మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, జనం న్యూస్,మార్చ్ 11,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి…
మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలి
ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ పాలడుగు శ్రీనివాస్ జనం న్యూస్ మార్చ్ 11 సంగారెడ్డి జిల్లా హైదరాబాద్: మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలని ఇంట్లో మగ పిల్లలను ఆడపిల్లలను సమానంగా చూడాలని ఓయూ విద్యార్థి జేఏసీ…
ఐ యన్ టి యు సి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా పణింద్ర కుమార్ కోకిలిగడ్డ
జనం న్యూస్ మార్చి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఐ ఎన్ టి యు సి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా నియమించిన ఐ యన్ టి యు సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుద్ధారం మురహరి కి మరియు…
వడ దెబ్బ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏ మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్… జనం న్యూస్ // మార్చ్ // 11 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణ గ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది కాబ్బటి ప్రజలు…
సిద్దిపేటలో పెద్ద ఎత్తున కోటి తలంబ్రాల దీక్ష
200 మంది భక్తులు గోటితో వడ్లను ఓలిచారు రామయ్య కళ్యానానికి మా తలంబ్రాలు మా అదృష్టం అద్భుత కార్యక్రమం చేపట్టిన రామకోటి రామరాజును సన్మానించారు జనం న్యూస్ మార్చ్ 12, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) శ్రీరామకోటి…
పేదల అనుకూల బడ్జెట్ ప్రెవేశపెట్టాలిప్రధాన సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తా-ఎమ్మెల్యే కూనంనేని
జనం న్యూస్ 11మార్చ్ (కొత్తగూడెంనియోజకవర్గం ప్రతీ నిధి కురిమెల్ల శంకర్ ) కొత్తగూడెం : ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలుచేసే బడ్జెట్టును ప్రెవేశపెడుతుందని ఆశిస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.…
ఎస్సీ,ఎస్టీల సమస్యల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోనే నెంబర్ వన్
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జనం న్యూస్ మార్చి 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) 33 జిల్లాలలో ఏ కలెక్టర్ చేయని విధంగా ఎస్సీ,ఎస్టీల సమస్యల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ అని…