• February 27, 2025
  • 71 views
త్రికోటేశ్వర స్వామి భక్తులకు ముదిరాజ్ సంఘీయులు మహా అన్నదానం నిర్వహించారు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తొలి తెలుగు శాసనకర్త “ధనుంజయ ముదిరాజ్”విగ్రహా ఏర్పాటుకు డిమాండ్.పుట్టా వెంకట బుల్లోడు చిలకలూరిపేట : కూటమి ప్రభుత్వం ధనుంజయ ముదిరాజ్ విగ్రహా ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని…

  • February 27, 2025
  • 69 views
మహా అన్నదాన కార్యక్రమం మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలోత్రీ కోటేశ్వర స్వామి భక్తులకు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన త్రికోటేశ్వర స్వామి భక్తులకు మిత్ర సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లో బుధవారం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.…

  • February 27, 2025
  • 78 views
శివనామస్మరంతో మరు మోగిన ఇందూరు..!

జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. మహాశివరాత్రి సందర్భంగా హర హర మహాదేవ శంభో శివ శంకరసాంబ సదాశివ నమో నమో అంటూ భక్తులు బుధవారం ప్రొద్దున నుండి శివనామస్మరంతో జిల్లాలోని గుడు లన్ని భక్తులతో కిటకిటలాడినవి. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శివాలయాలు…

  • February 27, 2025
  • 75 views
సామూహిక వివాహలకు వెడ్మ ఫౌండేషన్ తరుపున 50వేల రూపాయల సరకులు అందజేత :

జనం న్యూస్ 27ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కె.ఏలియా. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-(యూ) మండలంలోని మహాగాం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూరోజీ బాబా పుణ్యథితిని పురస్కరించుకొని రేపు జరగబోయే 16 సామూహిక వివాహాలకు వెడ్మ ఫౌండేషన్…

  • February 27, 2025
  • 72 views
మొదలైన ఎమ్మెల్సీ పోలింగ్..!

జనంన్యూస్. 27. నిజామాబాదు. సిరికొండ.ప్రతినిధి. సిరికొండలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి. మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య కు. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సిరికొండ మండలం బిజెపి నాయకులు ఓటర్లను…

  • February 27, 2025
  • 86 views
దామగుండం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పరిగి స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ 27 ఫిబ్రవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఉమారెడ్డి దంపతులు దర్శించుకుని…

  • February 27, 2025
  • 74 views
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం..!

జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ. రాజధానిలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ స్థాయి సదస్సు.ఢిల్లీకి భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు ఫాసిస్టు, కార్పోరేట్, మతోన్మాద విధానాలను వ్యతిరేద్దాం, ప్రజాస్వామ్యం,లౌకికవా దం, పెడరిజంకై పోరాడు దాం, ప్రజలు…

  • February 27, 2025
  • 74 views
మహాశివరాత్రి పర్వదినాన్ని పునర్కరించుకొని, ఉచిత పండ్ల పంపిణీ కార్యక్రమం.

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ సంగారెడ్డి జిల్లా 26 ఫిబ్రవరి 2025 ” ప్రతినిధి నాగరత్నం”టిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్,ఆర్డిఓ పాండుతో కలిసిమహాశివరాత్రి సందర్భంగ,జోగిపేటలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో అందోల్ ఆర్డీవో దంపతులతో కలిసి, టి ఆర్…

  • February 27, 2025
  • 66 views
సర్వజన హితం కోసం మహారుద్ర యాగం

జీవితంలో విజయం సాధించడానికి సార్వత్రిక శాంతి మరియు సామరస్యం కోసం మహారుద్ర యాగం జనం న్యూస్ రిపోర్టర్(కిరణ్) నందలూరు అన్నమయ్య జిల్లా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పుర స్కరించుకొని…

  • February 27, 2025
  • 76 views
కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షలు జనం న్యూస్ ఫిబ్రవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాచండూరు గ్రామంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com