• February 24, 2025
  • 96 views
పట్టభద్రుల బహిరంగ సభను విజయవంతం చేయండి వొడితల ప్రణవ్ బాబు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ..హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్,నాయకులు,కో-ఆర్డినేటర్ లతో ప్రత్యేక సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి మెజారిటీ వచ్చేలా కృషి చేయండి..-సిఎం రేవంత్ రెడ్డి సభకు పట్టభద్రులు తరలిరండి. జనం న్యూస్…

  • February 24, 2025
  • 101 views
అబద్ధాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయినావు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అబద్దాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిందని అందుకే ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం…

  • February 24, 2025
  • 86 views
ఏమ్మెల్సీ ఎన్నికల్లో సబ్బని వెంకట్ రంగ ప్రవేశం

తన అనుచరులతో రహస్య సమావేశం.. పట్టభద్రుల ను అప్రమత్తం చేసినా వెంకట్.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎన్నికకు…

  • February 23, 2025
  • 91 views
అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంఎల్సీ అభ్యర్థిని గెలిపించండి

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, ఫిబ్రవరి 23, (రిపోర్టర్ ప్రభాకర్):నియోజకవర్గంలోని తెదేపా నాయకులంతా కలిసి కట్టుగా పనిచేసి ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఉమ్మడి ఎంఎల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి శాననమండలికి పంపించాలని…

  • February 23, 2025
  • 89 views
మ్యాజిక్ రమేష్ ను అభినందించిన -శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ శ్రీ సత్యం

జనం న్యూస్, ఫిబ్రవరి 24,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీవాణి స్కూల్‌లో మ్యాజిక్ డే సందర్భంగా సిద్దిపేటకు చెందిన ప్రముఖ మ్యాజిక్, వెంట్రిలాక్విజం కళాకారుడు వై.రమేష్ ని పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మెమొంటో అందించి…

  • February 23, 2025
  • 78 views
టి ఎస్ఎటి ద్వారా ఎస్ ఎస్ సి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 22 : రాష్ట్ర  మంతట ఉదయం 9:30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సబ్జెక్టు నిపుణులతో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా…

  • February 23, 2025
  • 91 views
జమ్మికుంట లొ నిండి పోయిన చెత్త చెదారం

నల్లా పన్నులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ ..మురికి కాలువలు శుభ్రం చేయడంలో కూడా శ్రద్ద చూపాలి.. స్థానికుల గోసలు.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 23 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం…

  • February 23, 2025
  • 70 views
జేత్వన్ బుద్దావిహార్ లో సంత్ గాడ్గే బాబా 149వ జయంతి

జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం జేత్వన్ బుద్దావిహార్ లో సంత్ గాడ్గే బాబా 149వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించరు ఈ కార్యక్రమం పెద్దలు ఉప్రే జైరం…

  • February 23, 2025
  • 71 views
విద్యావంతుల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలపించాలి ఏమ్మెల్సీ దండే విట్టల్

మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్సీ ప్రచారం జనం న్యూస్ పీబ్రవరి 23ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఎమ్మెల్సీ ఎన్నికలు(ఏమ్మెల్సీ ఎలక్షన్స్ ) సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో నాయకులు జోరుపెంచారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో…

  • February 23, 2025
  • 69 views
క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత

జనం న్యూస్ ఫిబ్రవరి22 :నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలంలోనిబట్టాపూర్ గ్రామంలో గతఐదురోజుల క్రితం ప్రారంభమైనమండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు శనివారం తో ముగిశాయి.మొత్తం పదహెను జట్లు పాల్గొనగానాగంపేట్ గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారులు మొదటి బహుమతి గా పదివేల నగదు కప్పు, ద్వితీయ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com