పరంజ్యోతి అమ్మ కల్కి భగవాన్ ఆరోగ్య సోమదీక్ష
జనం న్యూస్ 28 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు దాదాపు 200 మంది భక్తులతో ఉదయం 11 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు భక్తులు అమ్మ కల్కి భగవాన్…
సూపర్ సిక్స్ పథకాలకు నీరాజనం-కొణతాల వెంకటరావు
జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం 2025- 26 బడ్జెట్ ఈరోజు శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ప్రతిపక్ష వైసిపి దుష్ప్రచారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుల్ స్టాప్…
పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ ఆడారి వెంకట సన్యాసిరావు ని సన్మా నించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా పోలీసు విభాగంలో నిరంతరం విధులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందిన ఎస్.బి ఏ.ఎస్.ఐ ఆడారి వెంకట సన్యాసిరావు కి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు…
మహాదేవ్ శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు….
బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ మఠాధిపతి శ్రీ సోమాయప్ప ఆధ్వర్యంలో జరిగిన మహా దేవ్ శోభ యాత్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు మాజీ శాసనసభ్యులు హనుమంత్…
కూకట్పల్లి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో పార్కులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు అధికారులతో కలసి డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులను పరిశీలించారు ఇదే సందర్భంలో మలేషియన్ టౌన్ షిప్ వద్ద…
భూమిపై ప్రతి ఒక్కరి జీవితంలో విజ్ఞాన శాస్త్రం ప్రాణాదారమైనది
జనం న్యూస్ మార్చ్ 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు మునగాల మండలం ప్రాథమికోన్నత పాఠశాల జగన్నాధపురం ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.. భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన…
మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం: జిల్లా ఎస్పీ
జనం న్యూస్ 28 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో మహిళలు, యువతులు మరియు బాలికల పై జరిగే లైంగిక వేదింపులకు అడ్డుకట్ట వేసేందుకు పని చేస్తున్న…
ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలి: జిల్లా కలెక్టర్
జనం న్యూస్ 28 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో ఉపాధి అవకాశాలను పెంపొందిస్తూ, రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు బ్యాంకర్లు,…
తప్పిపోయిన బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చిన నందిగామ పోలీసులు
జనం న్యూస్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా దాములూరు తప్పిపోయిన బాలుడు…తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు తప్పిపోయిన బాలుడిని గంటల వ్యవధిలో పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు వివరాల ప్రకారం… ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు (కూడలి )తిరునాళ్లలో పదేళ్ల బాలుడు…
కార్యదర్శులతో కమిషనర్ సమవేశం
జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పౌర సేవలను మరింత సమర్థవంతంగా, నిర్రీత సమయానికి పూర్తయ్యే విధంగా చూడాలని ఎడ్యుకేషన్ కార్యదర్శులను మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. గురువారం కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన…