• February 27, 2025
  • 112 views
బట్టాపూర్ మహిళ పోలీస్ రాష్ట్రమహిళ కబడ్డీ జట్టులో చోటు

జనం న్యూస్ ఫిబ్రవరి 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన మూడ్ గంగారాం లక్ష్మి దంపతులకూతురుగోదావరి రాష్ట్ర మహిళాపోలీస్ కబడ్డీ జట్టులో స్థానం దక్కినట్లు వచ్చే నెల మార్చి 2నుండి 6వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరిగే…

  • February 27, 2025
  • 86 views
దరువు అంజన్న ను పరామర్శించి సంతాపం తెలియజేసిన టి యు డబ్ల్యూ జే అధ్యక్షుడు విరహాత్ అలీ

జనం న్యూస్ ఫిబ్రవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దరువు అంజన్న ను పరామర్శించి సంతాపం తెలియజేసిన టి యు డబ్ల్యూ జె ఐ జె యు అధ్యక్షుడు విరాహాత్ అలి ప్రజా గాయకుడు తెలంగాణ ఉద్యమ కారుడు ఓ…

  • February 27, 2025
  • 93 views
ఘనంగా కొనసాగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు

జనం న్యూస్ ఫిబ్రవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఉదయం నుండి శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం స్వామివారికి పూజలు నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన…

  • February 27, 2025
  • 139 views
ఆన్‌లైన్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు ఆన్‌లైన్‌ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. సైబర్‌ నేరగాళ్లు సులభంగా డబ్బులు సంపాదించాలని తప్పుడు మార్గాలను ఎంచుకోని రకరకాల…

  • February 27, 2025
  • 115 views
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జనం న్యూస్ ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ (HCL Tech’s Global Delivery Center)ను ముఖ్యమంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

  • February 27, 2025
  • 111 views
జోగులాంబ గద్వాల్ జిల్లా

మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం : జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు, ఐపీఎస్ మహిళా పై జరిగే వేదింపులకు అడ్డుకట్ట వేయడంలో మల్టీ జోన్ -II జిల్లా లో ఉత్తమ పనితీరును కనబరచిన జోగుళాంబ గద్వాల్ పోలీస్ షి…

  • February 27, 2025
  • 84 views
వీరేశ్వర స్వామి వారికి సువర్ణ నాగాభరణం బహూకరణ:

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నిత్యకళ్యాణం పచ్చతోరణంగా మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారికి మహా శివరాత్రి మహా పర్వదినం పురస్కరించుకొని , చెయ్యరు గ్రామ వాస్తవ్యులు శ్రీ త్సవటపల్లి నాగేంద్రరావు దంపతులు 313 గ్రా బంగారం తయారు…

  • February 27, 2025
  • 143 views
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డివో

జనం న్యూస్ ఫిబ్రవరి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు మునగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని బుధవారం కోదాడ ఆర్డివో సూర్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

  • February 27, 2025
  • 109 views
నీల వైష్ణవి జన్మదినం సందర్భంగా బొమ్మల గుడి శివాలయంలో అన్నదానం

జనం న్యూస్ //ఫిబ్రవరి 27// జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక కు చెందిన నీల నాగరాజు శ్రీలత ల పుత్రిక నీల వైష్ణవి 9వ జన్మదినం సందర్భంగా, జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో సుమారు 200 మందికి అన్నదానం, స్వీట్లు పంపిణీ…

  • February 27, 2025
  • 81 views
నాగార్జునసాగర్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నిక సజావుగా సాగింది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసే సమయం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com