• February 27, 2025
  • 74 views
పార్వతి పరమేశ్వరా కళ్యాణం

భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు భక్తులకు అన్నదాన చేసిన బి ఆర్ ఎస్ పార్టీ మాజీ జడ్ పి చైర్మెన్ బడే నాగజ్యోతి పిబ్రవరి 27 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామం లో…

  • February 27, 2025
  • 206 views
పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి డ్రోన్ సర్వే తో మాస్టర్ ప్లాన్ : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

జనం న్యూస్27 (కొత్తగూడెం నియోజకవర్గ కురిమల శంకర్ ) జిల్లాలో పాల్వంచ మున్సిపల్‌ పరిధిలో డ్రోన్‌తో సర్వే చేసి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన చేస్తునట్లు కలెక్టర్‌ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయ ఆవరణలో…

  • February 27, 2025
  • 77 views
ఆధాత్మికా మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి సంస్థాన్ అద్యుక్షడు ఇంగిలే కేశవ్ రావు

మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా బాబా సమాది దర్శనము బరులుతిరిన భక్తులపట్నాపూర్ మరియు తపోభూమి దామాజి (మల్లంగి) పుణ్యక్షేత్రం యందు అన్ని విధాలుగా అభిరుద్ది చేస్తాం ఎమ్మెల్యే కోవ లక్ష్మీ. జనం న్యూస్ 27ఫిబ్రవరి కొమురం భీమ్. జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె…

  • February 27, 2025
  • 73 views
శ్రీ సద్గురు బండయప్ప మఠంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు….

బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన కాశీ విశ్వనాథ మఠంలో మఠాదిపతి శ్రీ సోమాయప్ప స్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో…

  • February 27, 2025
  • 73 views
బుగ్గరామలింగేశ్వర్ ఆలయం ద ర్షించు కున్న గాడిలా రాములు..!

జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. మహా శివరాత్రి పార్వదిననా శ్రీ శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శించు కున్న గాడిలా రాములు. గుడి వద్దా అ పరమశివుని పల్లకి మోసే భాగ్యం కలిగించిఅ పరమ శివునికి అభిషేకం చేయించి…

  • February 27, 2025
  • 128 views
స్వావలంబన కోసం సామజిక సేవ…

స్ఫూర్తిగా నిలుస్తున్న రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీజనం న్యూస్ పీబ్రవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ప్రార్థించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న.. సహాయం చేయటానికి ఉండాల్సింది డబ్బు కాదు… సాయం చేసే మనస్సు’ అన్న సేవామూర్తి మదర్‌ థెరిస్సా…

  • February 27, 2025
  • 78 views
బోలాశంకరుని కళ్యాణం

ఘనంగా నిర్వహించిన గ్రామస్తుల ఫిబ్రవరి 27 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు వాజేడు మండల పరిధిలోని పాత అయ్యవారిపేట గ్రామంలో శివాలయ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయలల్లో భక్తులతో కిటకిట లాడాయి మహాశివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా ప్రారంభించారు.…

  • February 27, 2025
  • 88 views
మత్తుకు బానిసై కొడుకు ఇల్లు తగలబెట్టారు. కుటుంబ సభ్యుల ఆవేదన

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు రూ.3లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన చిలకలూరిపేట:పట్టణంలోని నెహ్రు నగర్ లో మత్తుకు బానిసైన యువకుడు ఇంట్లో ఉన్నటువంటి సామాలను తగలబెట్టారు. రాత్రి సుమారు…

  • February 27, 2025
  • 100 views
ప్రజ సమస్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీ వినతి పత్రం

కొత్తపల్లి. జమ్మికుంట రైల్వేస్టేషన్ లొ పుట్బోర్డ్ వంతెన నిర్మిoచాలి జనం న్యూస్ // ఫిబ్రవరి // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రజా సమస్యలు పరిష్కారంలో బాగంగా పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ నియోజకవర్గ లోని కాసుబోజుల వెంకన్న జమ్మికుంట…

  • February 27, 2025
  • 90 views
సిద్దిపేటలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారి సంచార పుస్తక పరిక్రమ

జనం న్యూస్;27 ఫిబ్రవరి: గురువారం ;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి; నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారి సంచార పుస్తక పరిశ్రమ సిద్దిపేటలోని కూడళ్ళతో పాటుగా జిల్లాలో వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ, పలు కళాశాలలు, పాఠశాలల్లో సృజనాత్మక రచనా కార్యశాలలు ఏర్పాటు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com