రాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యం..
ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి చిన్న మైల్ అంజిరెడ్డి.. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తన జీతం డబ్బులతో ప్రభుత్వ పాఠశాలల పునర్ధరణ.. బిజెపి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్.. జనం న్యూస్ 25 ఫిబ్రవరి…
క్రీడలతో మానసిక ఉల్లాసం-ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి
జనం న్యూస్- ఫిబ్రవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నందు కనపర్తి నాగేంద్రమ్మ (13వ వర్ధంతి) జ్ఞాపకార్థం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల…
శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు….
బిచ్కుంద ఫిబ్రవరి 25 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మల్కాపూర్ హనుమాన్ గుడి నుండి శివ స్వాములు మంగళవారం నాడు సంజు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి తోని శివ…
అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు పట్టభద్రుల గెలుపు..
విద్యా విలువలు తెలిసిన విద్యావేత్త.. కరీంనగర్ గర్వించే ముద్దుబిడ్డగా ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సమాజాభివృద్ధికి బాటలు వేయబోతున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.. పట్టభద్రుల భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గూడెల్లి నవీన్ కుమార్.. జనం న్యూస్ 25…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కే సిపిఎం సంపూర్ణ మద్దతు.
జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కరీంనగర్ -నిజామాబాద్ అదిలాబాద్ నియోజకవర్గం 27వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మెదక్- నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూటుకూరి నరేందర్…
విద్యార్థులు కష్టపడి చదివిన చదువు వృధా కాదు
మత్తు పదార్థాలకు, మొబైల్ ఫోన్లు కు యువత దూరంగా ఉండాలి కోదాడ లోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి జనం న్యూస్ ఫిబ్రవరి 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) కోదాడలోని…
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్.వెంకటేశ్ దోత్రే
జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి వాంకిడి మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సందర్శించారు. నిజామాబాద్ ,కరీంనగర్, అదిలాబాద్,…
పెసర మరియు వరి క్షేత్రాలను సందర్శించిన వ్యవసాయ అధికారులు
అత్తే సుధాకర్, అరుణ్ కుమార్ జనం న్యూస్ (25 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలంలోని ఖాజీపల్లి మరియు అంకుసాపూర్ గ్రామాలలో మంగళవారం రోజున మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు అరుణ్ కుమార్ సుధాకర్ పెసరలోరసం…
అట్టహాసంగా మునగాల విజ్ఞాన మహోత్సవం
విద్యార్థులు అన్వేషణ ద్వారా తమలోని సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు జనం న్యూస్ ఫిబ్రవరి 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా…
ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికలు కు పటిష్ట బందోబస్తు…
బందోబస్తు కి 300 మంది పోలీసులు.. 163 బిఎన్ఎస్ఎస్ ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉన్నది.. ఓటరు కానీవారు పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతి లేదు.. పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి.. సూర్యాపేట…