• February 25, 2025
  • 90 views
కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి జనం న్యూస్ 25 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో మార్చి 8న జరిగే జాతీయ అదాలత్ లో ఎక్కువ కేసుల పరిష్కారం…

  • February 25, 2025
  • 83 views
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 26 -2- 2025 బుధవారం ఉదయం 9 గంటల నుండి నరసరావుపేట రోడ్డులోని గంగమ్మ తల్లి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అసోసియేషన్ నాయకులు…

  • February 25, 2025
  • 107 views
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకుభరోసాఏది..!

జనంన్యూస్. 25. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికల్లో భాగంగా కంఠేశ్వర్ లోని మార్కండేయ పద్మశాలి సంఘం భావనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ.పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

  • February 25, 2025
  • 91 views
హోదా గౌరవముంటేనే శాసనసభకు వస్తాననడం జగన్ అసమర్థత ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సభా నియమాలకు విరుద్ధంగా అరుపులు, కేకలు, వెర్రిమొర్రి వేషాలతో ప్రతిపక్ష హోదా సాధించాలనుకోవడం జగన్ కుటిల మనస్తత్వానికి నిదర్శనం: పుల్లారావు గతంలో టీడీపీసభ్యుల్ని సభనుంచి గెంటేసి, వైసీపీమూక…

  • February 25, 2025
  • 83 views
నందలూరు MPDO తో జనసేన నాయకులు భేటి

జనం న్యూస్ రిపోర్టర్,(కిరణ్) నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం MPDO కార్యలయంలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ అదేశాల ప్రకారం నందలూరు మండల జనసేన నాయకులు MPDO రాధ కృష్ణన్ తో మర్యాద పూర్వకంగా…

  • February 25, 2025
  • 83 views
దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజను తక్షణమే సస్పెండ్ చేయాలి

వికలాంగుల రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిజ్వార్ నగేష్ గౌడ్ పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 26//నారాయణపేట జిల్లా (మక్తల్) గత 14 సంవత్సరాల నుండి వివిధ హోదాల్లో పని చేస్తూ దివ్యాంగుల సంక్షేమ శాఖను విస్మరిస్తూ అవినీతి అక్రమాలకు…

  • February 25, 2025
  • 179 views
తడ్కల్ పట్టభద్రులు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థినే ఓటు వేయాలని ప్రచారం

తడ్కల్ పట్టభద్రుల ఓటర్ల భాజపా పార్టీ ఇంచార్జ్ రమేష్ గౌడ్, జనం న్యూస్,ఫిబ్రవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామ పరిధిలోని 35 మంది పట్టభద్రులను నాలుగు జిల్లాలకు గాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం…

  • February 25, 2025
  • 86 views
సోమక్కపేట ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమక్కపేట ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పరిషత్తో ఉన్నత పాఠశాల సోమక్కపేట్ నందు ఈరోజు స్వయంపాలన దినోత్సవం నిర్వహించుకోవడం…

  • February 25, 2025
  • 83 views
ప్రమాదాలను పూర్తిగా నివారించాలి

జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జనం న్యూస్,పార్వతీపురం మన్యం,ఫిబ్రవరి 25( రిపోర్టర్ ప్రభాకర్): జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా రహదారి…

  • February 25, 2025
  • 79 views
నాగార్జునసాగర్ లో ఎన్ సి డి స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం

జనం న్యూస్- ఫిబ్రవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నాన్ కమ్యూనికల్ డిసీజెస్( ఎన్ సి డి) స్పెషల్ ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నామని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ డాక్టర్ నగేష్ తెలిపారు. దీనిలో భాగంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com