• February 21, 2025
  • 91 views
సూర్య వర్మ ని ఘనంగా సత్కరించి ఉపాధ్యాయు సిబ్బంది

జనం న్యూస్ ఫిబ్రవరి 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన జడ్పీ ఉన్నత పాఠశాలలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలోని విద్యార్థుల యూనిఫారమ్ నిమిత్తం మురమళ్ళకు చెందిన నడింపల్లి సూర్య వర్మ రూ.30 వేలు…

  • February 21, 2025
  • 225 views
సైబర్ నేరస్థుని అరెస్టు చేసి రిమాండ్ కి పంపించిన పోలీసులు

జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( జగిత్యాల డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : గత సంవత్సరం మే నెలలో మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన విద్యార్థి మామిడాల నితీష్ కుమార్ ఉన్నత…

  • February 21, 2025
  • 86 views
పట్టణంలోని జ్ఞానేశ్వరీ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా తెలుగు భాషాభి మానులు, సాహితీవేత్తలు, రచయితలు డా. పీవీ సుబ్బారావు,…

  • February 21, 2025
  • 95 views
ఎంపల్లి వీరాంజనేయ ఆలయంలో అఖండ హరినామ సప్తాహము

మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ జనం న్యూస్, ఫిబ్రవరి 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి హనుమాన్ మందిర్ ఆవరణంలో స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరములో మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ…

  • February 21, 2025
  • 85 views
ఎంపల్లి వీరాంజనేయ ఆలయంలో అఖండ హరినామ సప్తాహము

మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ జనం న్యూస్, ఫిబ్రవరి 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి హనుమాన్ మందిర్ ఆవరణంలో స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరములో మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ…

  • February 21, 2025
  • 97 views
ఎంపల్లి వీరాంజనేయ ఆలయంలో అఖండ హరినామ సప్తాహము

మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ జనం న్యూస్, ఫిబ్రవరి 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి హనుమాన్ మందిర్ ఆవరణంలో స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరములో మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ…

  • February 21, 2025
  • 86 views
యువత తమ భవిష్యత్ రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడికి అండగా నిలవాలి,

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తాత్కాలిక ప్రయోజనాలు.. భావోద్వేగాలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి మాజీమంత్రి ప్రత్తిపాటి. విద్యార్థి దశనుంచే ప్రతిఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, జాతీయ.. అంతర్జాతీయ పరిస్థితులపై పట్టు…

  • February 21, 2025
  • 101 views
కూటమి ప్రభుత్వం డోలి మోతలపై స్పందించాలి బి.శ్రీను నాయక్.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట గిరిజన గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యాలు లేక వైద్యంఅందక, అనారోగ్యబారినపడి గిరిజన ప్రజలు మృతి చెందుతున్నారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను…

  • February 21, 2025
  • 98 views
వారణాసి సూర్యనారాయణమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు

జనం న్యూస్ ఫిబ్రవరి 21: (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, భారతీయ జనతా పార్టీ అమలాపురం పట్టణ కార్యాలయంలో ఈ రోజు అమలాపురం పట్టణ బిజెపి వైస్ సిడెంట్ గువ్వల తిరుపతిరావు అధ్యక్షతన భారతీయ…

  • February 21, 2025
  • 106 views
కోఆర్డినేటర్లు సమిష్టిగా పని చేసి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి..రేవూరి,వొడితల ప్రణవ్

జనం న్యూస్ //ఫిబ్రవరి //21// జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఏడాదిలో 55,000 వేల పైచిలుకు ఉద్యోగాలు నిరుద్యోగులకు అందజేశం.భవిష్యత్ అంతా కాంగ్రెస్ దే.- పట్టభద్రుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.కో-ఆర్డినేటర్ రివ్యూ సమీక్షసమావేశంలో రేవూరి,వొడితల. పదేళ్లు కేంద్ర,రాష్ట్ర లో అధికారంలో ఉన్న ,బిజెపి,బి.ఆర్.ఏస్.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com