• February 21, 2025
  • 86 views
యువత తమ భవిష్యత్ రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడికి అండగా నిలవాలి,

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తాత్కాలిక ప్రయోజనాలు.. భావోద్వేగాలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి మాజీమంత్రి ప్రత్తిపాటి. విద్యార్థి దశనుంచే ప్రతిఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, జాతీయ.. అంతర్జాతీయ పరిస్థితులపై పట్టు…

  • February 21, 2025
  • 104 views
కూటమి ప్రభుత్వం డోలి మోతలపై స్పందించాలి బి.శ్రీను నాయక్.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట గిరిజన గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యాలు లేక వైద్యంఅందక, అనారోగ్యబారినపడి గిరిజన ప్రజలు మృతి చెందుతున్నారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను…

  • February 21, 2025
  • 101 views
వారణాసి సూర్యనారాయణమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు

జనం న్యూస్ ఫిబ్రవరి 21: (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, భారతీయ జనతా పార్టీ అమలాపురం పట్టణ కార్యాలయంలో ఈ రోజు అమలాపురం పట్టణ బిజెపి వైస్ సిడెంట్ గువ్వల తిరుపతిరావు అధ్యక్షతన భారతీయ…

  • February 21, 2025
  • 109 views
కోఆర్డినేటర్లు సమిష్టిగా పని చేసి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి..రేవూరి,వొడితల ప్రణవ్

జనం న్యూస్ //ఫిబ్రవరి //21// జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఏడాదిలో 55,000 వేల పైచిలుకు ఉద్యోగాలు నిరుద్యోగులకు అందజేశం.భవిష్యత్ అంతా కాంగ్రెస్ దే.- పట్టభద్రుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.కో-ఆర్డినేటర్ రివ్యూ సమీక్షసమావేశంలో రేవూరి,వొడితల. పదేళ్లు కేంద్ర,రాష్ట్ర లో అధికారంలో ఉన్న ,బిజెపి,బి.ఆర్.ఏస్.…

  • February 21, 2025
  • 95 views
దివ్యాంగ బాలల ఉజ్వల భవిష్యత్ కు భవిత కేంద్రాలు తోడ్పాటును ఇస్తున్నాయి.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. జనం న్యూస్ 21 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లానందు కొత్తగూడెం రైటర్ బస్తీలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాన్ని (భవిత ) జిల్లా…

  • February 21, 2025
  • 91 views
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….

బిచ్కుంద ఫిబ్రవరి 21 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో మిషన్ కల్లాలి గ్రామాల్లో…

  • February 21, 2025
  • 100 views
జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

జనం న్యూస్ ఫిబ్రవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర్ డివిజన్ పరిధిలో పెండింగ్ పనులపై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా కార్పొరేటర్ అధికారులకు…

  • February 21, 2025
  • 92 views
రైతు బాంధవుడు మన లక్ష్మీ కాంతారావు…,

జుక్కల్ ఫిబ్రవరి 21: జనం న్యూస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో మద్నూర్ వ్యవసాయ మార్కెట్ లో సోయా కొనుగోళ్లు పునః ప్రారంభం చివరి గింజ వరకు కొనుగోలు చేయించే బాధ్యత నాది అని నాడు భరోసా ఇచ్చిండు ఇచ్చిన…

  • February 21, 2025
  • 133 views
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో సంపన్నులతో పోటీ పడుతున్న బక్క జడ్సన్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి .

ముఖ చిత్రకారుడు ప్రభు. జనం న్యూస్ //ఫిబ్రవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్, అదిలాబాద్, నిజాంబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోభాగంగా బక్క జడ్సన్ శుక్రవారం జమ్మికుంట చెందిన ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు ) మద్దతు కోసం…

  • February 21, 2025
  • 102 views
CPIML మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శిగా పాలెం సుక్కయ్య ఎన్నిక

*CPIML మాస్ లైన్ ఉద్యమ అభివృద్ధికి కార్యకర్తలు అందరూ పట్టుదలతో కృషి చేయాలి .CPIML పార్టీ రాష్ట్ర నాయకులు K. రంగారెడ్డి పిబ్రవరి 22 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల CPIML పార్టీ ముఖ్యమైన సభ్యులతో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com